Category: ఫోటోలు
డీజిపి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మాహిళా కానిస్టేబుల్
వీణవంక, ఏప్రిల్ 17(గోల్కొండ): వీణవంక పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న జీ.మమత మహిళా కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు డీజిపి అభినందించారు . కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజు రాష్ట్ర ... Read More
పాటలు తప్ప.. స్కామ్లు తెలియవు : సింగర్ మంగ్లీ
హైదరాబాద్ ఏప్రిల్ 15 (గోల్కొండ ):తనపై వస్తున్న ఆరోపణల కారణంగా చాలా నగిలిపోతున్నానని, తనకు పాటలు తప్ప.. స్కామ్లు తెలియవని సింగర్ మంగ్లీ అన్నారు. విచారణ చేసుకోవాలని.. తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి ... Read More
రోడ్ సెప్టి పై విద్యార్థుల కు అవగాహన..
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి :ఎస్సై తిరుపతి వీణవంక,ఏప్రిల్ 15గోల్కొండ ):అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వీణవంక మండలం కేంద్రం లోని స్థానిక బస్టాండ్ వద్ద ఎస్సై తిరుపతి ప్రభుత్వ ప్రయివేటు ... Read More
వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి -దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
-కౌకుంట్లలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం దేవరకద్ర, ఏప్రిల్ 15 (గోల్కొండ):రైతుల పండించిన ధాన్యాన్ని సరైన ధరకు కొనుగోలు చేసి వారికి లాభం చేకూర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ జిల్లా ... Read More
బిహార్లో ముగిసిన నితీష్ యుగం.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమ్రాట్ చౌదరి
పాట్నా ఏప్రిల్ 15 (గోల్కొండ ):బిహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో, భారతీయ జనతా పార్టీ ... Read More
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి రూరల్ సిఐ లక్ష్మి నారాయణ
వీణవంక,ఏప్రిల్ 13 ,(గోల్కొండ) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన లో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్ సెప్టి కార్యక్రమాన్ని మండలం లోని కోర్కెల్ గ్రామం వద్ద జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మి నారాయణ, ... Read More
ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
దేవరకద్ర, ఏప్రిల్ 12( గోల్కొండ):మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో తాటికొండ సత్యనారాయణ ముదిరాజ్ కు చెందిన ఆర్ వి ఫంక్షన్ హాల్ ను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ... Read More
ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం -దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్
అడవి అజిలాపురం, హజిలాపూర్ ల లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం దేవరకద్ర, ఏప్రిల్ 12 (గోల్కొండ):ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతుందని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ... Read More
ఐదు ఎకరాలపైన భూమి ఉన్న రైతులు ఆయిల్ ఫాం సాగు చేయాలి
హుస్నాబాద్ ఏప్రిల్ 12 (గోల్కొండ ):ఐదు ఎకరాల పైన భూమి ఉన్న రైతులు ఆయిల్ ఫాం సాగు చేయాలని నేను కూడా ఆయిల్ ఫాం సాగు చేస్తానాని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ... Read More
ఇరాన్తో ఒప్పందం కుదరలేదు.. వెనక్కు వెళ్లిపోతున్నాం: జేడీ వాన్స్
ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ): అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో ఎటువంటి ఒప్పందం కుదరలేదని అన్నారు. అమెరికాకు వెళ్లిపోతున్నామని కూడా చెప్పారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు పాక్ ... Read More


