Category: క్రైమ్
మంగ్లీపై కేసు.. 150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర వసూళ్లు
హైదరాబాద్ క్రైమ్ ఏప్రిల్ 11 (గోల్కొండ ):తెలుగు రాష్ట్రాల్లో సింగర్ మంగ్లీపై కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. పెట్టుబడుల పేరుతో సుమారు 100 మందిని మోసం చేయడం, బాధితుల తరఫు న్యాయవాదిపై బెదిరింపులకు ... Read More
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
హైదరాబాద్, ఏప్రిల్ 08 (గోల్కొండ): వనస్థలిపురం ప్రాంతంలో ఇవాళ(బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వ్యక్తిని, అలాగే బైక్ ... Read More
పసికందుకు ఎక్స్పైరీ డేట్ ఇంజక్షన్.. కుటుంబ సభ్యుల ఆందోళన
మంచిర్యాల, ఏప్రిల్ 8 (గోల్కొండ)మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన ఇంజక్షన్ను ఇవ్వడమే కాకుండా, తేదీలను మార్ఫింగ్ ... Read More
అక్రమ ఇసుక రావాణా పై నిరంతరం నిఘా….
పోతిరెడ్డి పల్లి లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ వీణవంక, సెప్టెంబర్ 20(గోల్కొండ) కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిడ్డిపల్లి గ్రామంలో శనివారం ఉదయం ... Read More
ఎస్బీఐ బ్యాంకుకు పిస్టళ్లతో వచ్చి రూ.21 కోట్లతో ఎస్కేప్
బెంగళూర్ సెప్టెంబరు 17 (గోల్కొండ ): సినిమాల్లో చూసినట్టు బ్యాంకులోకి ప్రవేశించి, తుపాకీతో సిబ్బందిని బెదిరించి నోట్లను ఎత్తుకెళ్లే దృశ్యాలు చూసి కేవలం సినిమాలోనే జరుగుతుందులే అనుకుంటాం. కానీ అలాంటి ఘటన నిజంగా ... Read More
విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు …నగరంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు..
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ... Read More
నంది మేడారం శివాలయంలో హుండీ దొంగతనం
ధర్మారం, సెప్టెంబర్ 13 (గోల్కొండ): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో గల హుండీని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆవుల ... Read More
ఏసీబీ వలలో చిక్కిన చల్లూరు పంచాయతీ కార్యదర్శి
ఇల్లు పర్మిషన్ ఇంటి నెంబర్ కేటాహించడం కోసం 20 వేయిలు డిమాండు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్థులు వీణవంక ఆగస్టు 29 (గోల్కొండ ) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ... Read More
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
కరీంనగర్ ఆగస్టు 23 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు.పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని కేషవపట్నం పోలీసులకు అప్పగించారు. వారి ... Read More
బాలిక హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు.
హైదరాబాద్ ఆగస్టు 22 (గోల్కొండ ): కూకట్పల్లిలో బాలిక(11 ) హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలిక హత్య చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం నాడు పోలీసులు మీడియాకు ... Read More


