Category: తెలంగాణ
నేడు అవార్డు అందుకోనున్న విద్యార్థిని వడ్లనిత్య
దేవరకద్ర, ఏప్రిల్ 13 (గోల్కొండ):మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణానికి చెందిన జర్నలిస్టుల సంఘం దేవరకద్ర మండల గౌరవ అధ్యక్షుడు వడ్ల రమేష్ చారి, మాధురి దంపతుల కూతురు విద్యార్థిని వడ్ల నిత్య ఆదివారం ... Read More
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి రూరల్ సిఐ లక్ష్మి నారాయణ
వీణవంక,ఏప్రిల్ 13 ,(గోల్కొండ) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన లో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్ సెప్టి కార్యక్రమాన్ని మండలం లోని కోర్కెల్ గ్రామం వద్ద జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మి నారాయణ, ... Read More
ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
దేవరకద్ర, ఏప్రిల్ 12( గోల్కొండ):మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో తాటికొండ సత్యనారాయణ ముదిరాజ్ కు చెందిన ఆర్ వి ఫంక్షన్ హాల్ ను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ... Read More
ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం -దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్
అడవి అజిలాపురం, హజిలాపూర్ ల లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం దేవరకద్ర, ఏప్రిల్ 12 (గోల్కొండ):ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతుందని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ... Read More
కవిత సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు.. తండ్రిని ఏడిపించొద్దు: కేటీఆర్
మంచిర్యాల ఏప్రిల్ 12 (గోల్కొండ ):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత విషయంలో చెప్పేది ఏమీ లేదని ... Read More
ఐదు ఎకరాలపైన భూమి ఉన్న రైతులు ఆయిల్ ఫాం సాగు చేయాలి
హుస్నాబాద్ ఏప్రిల్ 12 (గోల్కొండ ):ఐదు ఎకరాల పైన భూమి ఉన్న రైతులు ఆయిల్ ఫాం సాగు చేయాలని నేను కూడా ఆయిల్ ఫాం సాగు చేస్తానాని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ... Read More
ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణవ్
వీణవంక,ఏప్రిల్ 12(గోల్కొండ ) మండలం వల్భాపూర్ గ్రామంలో ఆదివారం నాడు ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు,పార్టీ ... Read More
861 ఎకరాల స్వాధీనం.. అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం
హైదరాబాద్ ఏప్రిల్ 12 (గోల్కొండ ): అవి ప్రభుత్వ భూములు! వివాదాస్పదం చేశారు! యథాతథస్థితిని కొనసాగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది! అయినా.. ఫాంహౌజ్లు కట్టుకున్నారు! ఐదారంతస్తుల భవనాలు నిర్మించి.. అమ్మేశారు! లే అవుట్లు చేసి.. ... Read More
రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టొదు.. ప్రమాదాల నివారణకై.. రైతులకు అవగాహనకల్పిస్తున్న పోలీసులు
వీణవంక,ఏప్రిల్ 11(గోల్కొండ):ప్రధాన రహదారి పై రైతులు పండించిన ధాన్యం అరబోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, కళ్లాల వద్దనే ధాన్యం ఆరోబోయాలని సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి పోలీసులు రైతులకు కౌన్సిలింగ్ ... Read More
మహాత్మా జ్యోతి రావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం..ప్రణవ్.
దేశంలో విద్య సమాన హక్కు అని నినదించిన వ్యక్తులు పూలే దంపతులు.. హాజరైన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.. హుజురాబాద్ ఏప్రిల్ 11 (గోల్కొండ ):సమాజంలో విద్య సమాన హక్కు ... Read More


