Category: అంధ్రప్రదేశ్

మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు
తాజా వార్తలు, అంధ్రప్రదేశ్

మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు

Golkonda Telugu Daily- April 9, 2026

అమరావతి ఏప్రిల్ 09 (గోల్కొండ ): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా ... Read More

అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లింది: జనసేన
అమరావతి, అంధ్రప్రదేశ్

అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లింది: జనసేన

Golkonda Telugu Daily- April 8, 2026

అమరావతి, ఏప్రిల్ 08 (గో ల్కొండ):కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళనలు చేయడంపై జనసేన  అగ్రనేతలు స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం, ... Read More

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…
తాజా వార్తలు, అంధ్రప్రదేశ్

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…

Golkonda Telugu Daily- April 2, 2026

న్యూఢిల్లీ ఏప్రిల్ 02 (గోల్కొండ): ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి ... Read More

తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…
అంధ్రప్రదేశ్, అమరావతి

తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…

Golkonda Telugu Daily- October 29, 2025

అమరావతి అక్టోబరు 29 (గోల్కొండ ): మెంథా తుఫాను బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయకుడు బుధవారం పరామర్శించారు. మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ... Read More

‘మొంథా’ తుఫాన్‌.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
తాజా వార్తలు, అంధ్రప్రదేశ్

‘మొంథా’ తుఫాన్‌.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

Golkonda Telugu Daily- October 26, 2025

అమరావతి , అక్టోబర్ 26:(గోల్కొండ ): 'మొంథా' తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి ... Read More

బస్సు దగ్ధం.. వి కావేరి ట్రావెల్స్ సంచలన నిర్ణయం
తాజా వార్తలు, అంధ్రప్రదేశ్

బస్సు దగ్ధం.. వి కావేరి ట్రావెల్స్ సంచలన నిర్ణయం

Golkonda Telugu Daily- October 24, 2025

హైదరాబాద్, అక్టోబర్ 24 (గోల్కొండ ) : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో.. 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా ... Read More

కుటుంబసభ్యులతో ఘనంగా దీపావళి సంబరాలు చేసుకున్న సీఎం చంద్రబాబు
తాజా వార్తలు, అంధ్రప్రదేశ్

కుటుంబసభ్యులతో ఘనంగా దీపావళి సంబరాలు చేసుకున్న సీఎం చంద్రబాబు

Golkonda Telugu Daily- October 20, 2025

  ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు ... Read More

ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు
అంధ్రప్రదేశ్, తాజా వార్తలు

ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు

Golkonda Telugu Daily- September 2, 2025

విజయవాడ సెప్టెంబర్ 02 (గోల్కొండ ): మాజీ ఎంపీ చైతన్య రథసారథి,  స్వర్గీయ నందమూరి హరికృష్ణ 69వ జయంతి వేడుకలు కృష్ణ జిల్లా స్వగ్రామం, నిమ్మకూరులో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అయన చిత్ర పటానికి ... Read More

నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు..మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
అంధ్రప్రదేశ్, తాజా వార్తలు

నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు..మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Golkonda Telugu Daily- August 28, 2025

నెల్లూరు ఆగస్టు 28 (గోల్కొండ ):నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వాక్యాలు చేశారు. గోదావరి, కృష్ణ, పెన్న నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ... Read More

తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధిలో.. నాగచైతన్య, శోభిత దంప‌తులు
తాజా వార్తలు, అంధ్రప్రదేశ్

తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధిలో.. నాగచైతన్య, శోభిత దంప‌తులు

Golkonda Telugu Daily- August 21, 2025

తిరుమల ఆగస్టు 21: గురువారం ఉదయం హీరో నాగచైతన్య తన శ్రీమ‌తి శోభితతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ ప్రముఖులు తరచూ ద‌ర్శించుకోవ‌డం తెలిసిన విష‌య‌మే. తాజాగా ... Read More

error: Content is protected !!