తాజా వార్తలుEXPLORE ALL

గడ్డపోతారం పారిశ్రామికవాడలో చెలరేగుతున్న మంటలు..

Golkonda Telugu Daily- April 10, 2026

సంగారెడ్డి ఏప్రిల్ 10 (గోల్కొండ ):జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ అగ్ని కీలలకు పరిశ్రమ చుట్టుపక్కల మెుత్తం దట్టమైన పొగ ... Read More

అంధ్రప్రదేశ్EXPLORE ALL

మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు

Golkonda Telugu Daily- Apr 9, 2026

అమరావతి ఏప్రిల్ 09 (గోల్కొండ ): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా జగన్ మారారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారని సెటైర్లు గుప్పించారు. సంక్షేమానికి సారథి దివంగత ... Read More

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…

Golkonda Telugu Daily- Apr 2, 2026

న్యూఢిల్లీ ఏప్రిల్ 02 (గోల్కొండ): ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ... Read More

తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…

Golkonda Telugu Daily- Oct 29, 2025

అమరావతి అక్టోబరు 29 (గోల్కొండ ): మెంథా తుఫాను బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయకుడు బుధవారం పరామర్శించారు. మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా, తుఫాన్ బాధితుల కుటుంబానికి రూ.3 వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోంది. మొంథా తుఫాను పెను విపత్తు అని, దీని వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిళ్లిందని ... Read More

జాతీయంEXPLORE ALL

సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ

Golkonda Telugu Daily- Apr 10, 2026

ఢిల్లీ, ఏప్రిల్ 10 (గోల్కొండ ): దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ కీలక సమావేశం ప్రారంభమైంది. జాతీయ రాజకీయాల్లో రాబోయే మార్పులు, కేంద్ర ప్రభుత్వ ... Read More

LATEST NEWSEXPLORE ALL

గడ్డపోతారం పారిశ్రామికవాడలో చెలరేగుతున్న మంటలు..

గడ్డపోతారం పారిశ్రామికవాడలో చెలరేగుతున్న మంటలు..

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 10, 2026

సంగారెడ్డి ఏప్రిల్ 10 (గోల్కొండ ):జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ అగ్ని కీలలకు పరిశ్రమ చుట్టుపక్కల మెుత్తం దట్టమైన పొగ ... Read More

సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ

సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 10, 2026

ఢిల్లీ, ఏప్రిల్ 10 (గోల్కొండ ): దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ... Read More

తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్

తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 10, 2026

  హైదరాబాద్ ఏప్రిల్ 10 (గోల్కొండ ):తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. అతనితోపాటు మెుత్తం 42 మంది మావోయిస్టులు సరెండర్ ... Read More

error: Content is protected !!