తాజా వార్తలుEXPLORE ALL

పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవు : సింగర్ మంగ్లీ

Golkonda Telugu Daily- April 15, 2026

హైదరాబాద్ ఏప్రిల్ 15 (గోల్కొండ ):తనపై వస్తున్న ఆరోపణల కారణంగా చాలా నగిలిపోతున్నానని, తనకు పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవని సింగర్ మంగ్లీ అన్నారు. విచారణ చేసుకోవాలని.. తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి ... Read More

అంధ్రప్రదేశ్EXPLORE ALL

మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు

Golkonda Telugu Daily- Apr 9, 2026

అమరావతి ఏప్రిల్ 09 (గోల్కొండ ): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా జగన్ మారారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారని సెటైర్లు గుప్పించారు. సంక్షేమానికి సారథి దివంగత ... Read More

అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లింది: జనసేన

Golkonda Telugu Daily- Apr 8, 2026

అమరావతి, ఏప్రిల్ 08 (గో ల్కొండ):కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళనలు చేయడంపై జనసేన  అగ్రనేతలు స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారని అన్నారు. ఈ అంశంపై పార్టీ ముఖ్యులతో బుధవారం ఉదయం చర్చించారని తెలిపారు. ఏబీఎన్ ఛానెల్‌లో ప్రసారమైన వీకెండ్ కామెంట్‌‌లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే నాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ... Read More

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…

Golkonda Telugu Daily- Apr 2, 2026

న్యూఢిల్లీ ఏప్రిల్ 02 (గోల్కొండ): ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ... Read More

జాతీయంEXPLORE ALL

బిహార్‌లో ముగిసిన నితీష్ యుగం.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమ్రాట్ చౌదరి

Golkonda Telugu Daily- Apr 15, 2026

పాట్నా ఏప్రిల్ 15 (గోల్కొండ ):బిహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో, భారతీయ జనతా పార్టీ కి చెందిన బలమైన నేత సమ్రాట్ చౌదరి బుధవారం బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని లోక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో ప్రమాణ ... Read More

LATEST NEWSEXPLORE ALL

పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవు : సింగర్ మంగ్లీ

పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవు : సింగర్ మంగ్లీ

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 15, 2026

హైదరాబాద్ ఏప్రిల్ 15 (గోల్కొండ ):తనపై వస్తున్న ఆరోపణల కారణంగా చాలా నగిలిపోతున్నానని, తనకు పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవని సింగర్ మంగ్లీ అన్నారు. విచారణ చేసుకోవాలని.. తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి ... Read More

రోడ్ సెప్టి పై  విద్యార్థుల కు అవగాహన..

రోడ్ సెప్టి పై విద్యార్థుల కు అవగాహన..

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 15, 2026

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి :ఎస్సై తిరుపతి వీణవంక,ఏప్రిల్ 15గోల్కొండ ):అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వీణవంక మండలం కేంద్రం లోని స్థానిక బస్టాండ్ వద్ద ఎస్సై తిరుపతి ప్రభుత్వ ప్రయివేటు ... Read More

వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి  -దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి -దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

తాజా వార్తలుGolkonda Telugu Daily- April 15, 2026

-కౌకుంట్లలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం దేవరకద్ర, ఏప్రిల్ 15 (గోల్కొండ):రైతుల పండించిన ధాన్యాన్ని సరైన ధరకు కొనుగోలు చేసి వారికి లాభం చేకూర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ జిల్లా ... Read More

error: Content is protected !!