Category: ఫోటోలు
వెనక్కు తగ్గని ఇరాన్.. షరతులకు అంగీకరిస్తేనే చర్చలని స్పష్టీకరణ!
ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ): పాక్ వేదికగా యూఎస్-ఇరాన్ చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తన షరతుల విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గట్లేదని అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ ... Read More
మహాత్మా జ్యోతి రావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం..ప్రణవ్.
దేశంలో విద్య సమాన హక్కు అని నినదించిన వ్యక్తులు పూలే దంపతులు.. హాజరైన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.. హుజురాబాద్ ఏప్రిల్ 11 (గోల్కొండ ):సమాజంలో విద్య సమాన హక్కు ... Read More
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రేంథింగ్ డే..
పెద్దపల్లి, ఏప్రిల్11,(గోల్కొండ):పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సముదాయంలో ని హల్ లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ఆధ్వర్యంలో Drug control ... Read More
శారీరక ధారుఢ్యానికి క్రీడలు దోహదం -బిజెపి దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి కొండ ప్రశాంత్ రెడ్డి
-దేవరకద్రలో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం దేవరకద్ర,ఏప్రిల్ 11 ( గోల్కొండ ):ప్రస్తుత సమాజంలో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ బిజెపి పార్టీ ఇన్చార్జి ... Read More
మహాత్మా జ్యోతి రావు పూలే గొప్ప మహానీయుడు…
-జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ అశ్విని చంద్రశేఖర్ దేవరకద్ర, ఏప్రిల్ 11 (గోల్కొండ): ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు పూలే గొప్ప మహానీయుడని జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ ... Read More
నా అభ్యర్థిత్వానికి ఎసరు పెట్టాలనుకున్నారు.. బీజేపీపై మమత తీవ్రారోపణ
కోల్కతా ఏప్రిల్ 11 (గోల్కొండ ): ఎన్నికల కమిషన్తో బీజేపీ కుమ్మక్కై భవనాపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించినట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పశ్చిమ మేదినిపూర్ జిల్లాలోని కేషియారిలో ... Read More
పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్తో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ ఏప్రిల్ 11 (గోల్కొండ ): మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో శనివారంనాడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రేరణా స్థల్ వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ ... Read More
మంగ్లీపై కేసు.. 150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర వసూళ్లు
హైదరాబాద్ క్రైమ్ ఏప్రిల్ 11 (గోల్కొండ ):తెలుగు రాష్ట్రాల్లో సింగర్ మంగ్లీపై కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. పెట్టుబడుల పేరుతో సుమారు 100 మందిని మోసం చేయడం, బాధితుల తరఫు న్యాయవాదిపై బెదిరింపులకు ... Read More
రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమాలు: డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్ ఏప్రిల్ 11 (గోల్కొండ ):రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ... Read More
గడ్డపోతారం పారిశ్రామికవాడలో చెలరేగుతున్న మంటలు..
సంగారెడ్డి ఏప్రిల్ 10 (గోల్కొండ ):జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ అగ్ని కీలలకు పరిశ్రమ చుట్టుపక్కల మెుత్తం దట్టమైన పొగ ... Read More


