Category: జాతీయం
ఎర్రకోట దగ్గర భారీ పేలుడు….8 మంది మృతి
న్యూఢిల్లీ, నవంబర్ 10:(గోల్కొండ ) ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ... Read More
బీహార్ తొలి దశ ఎన్నికలు ముగిసాయి ..
పాట్నా నవంబరు 06 (గోల్కొండ ):దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల సమయం వరకు 60.13 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ... Read More
భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల హతం..
రాయిపూర్ నవంబరు 05 (గోల్కొండ ): ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దు బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ... Read More
మేము మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. లాలూ ధీమా..
పాట్నా నవంబరు 03 (గోల్కొండ ) : బిహార్లో 'మహాగఠ్బంధన్' అధికారంలోకి రాబోతోందని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేసారు. తన కుమారుడు తేజస్వి ... Read More
ట్రంప్ ఎప్పుడేమి చేస్తారో ఆయనకు కూడా తెలియకపోవచ్చు.. ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భోపాల్ నవంబరు 02 (గోల్కొండ ): భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చితులు, భద్రతా సవాళ్ల పట్ల సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ... Read More
ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..
జైపూర్ నవంబరు 02 (గోల్కొండ ): రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు రోడ్డు పక్క ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా ... Read More
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (గోల్కొండ ) : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24వ తేదీన ... Read More
రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి….
చెన్నై అక్టోబరు 26 (గోల్కొండ ): తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి చెందాయి. ఓ రైతు తన మొక్కజొన్న పంటను పక్షులు, జంతువుల ... Read More
రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం.
తిరువనంతపురం, అక్టోబర్ 22 (గోల్కొండ ) : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కేరళలో కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో ఈ ... Read More
భారీగా పతనమైన బంగారం ధర.. హైదరాబాద్లో ఎంతంటే..
పసిడి ప్రియులకు గుడ్న్యూస్. రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న బంగారం బుధవారం భారీ తగ్గుదలను నమోదు చేసింది. హైదరాబాద్లో బులియన్ మార్కెట్లో 24 క్యారెటర్ల పది గ్రాముల బంగారం ధర బుధవారం ... Read More


