Tag: Hot News
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్…
ఢిల్లీ అక్టోబర్ 04 (గోల్కొండ ) : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ... Read More
దసరాకు తెగ తాగేశారు… రికార్డ్ స్థాయిలో అమ్మకాలు
దసరా పండుగ నేపథ్యంలో మూడు రోజుల్లో రాష్ట్రంలో జరిగిన మద్యం విక్రయాలు డిపోల నుంచి దుకాణాలకు చేరిన మద్యమే ఇది అప్పటికే ఉన్న స్టాకు కలిపితే మరింత ఎక్కువ సెప్టెంబరులో రికార్డ్ స్థాయిలో 3,048 ... Read More
రాయికల్ లో ఘనంగా దసరా వేడుకలు
రాయికల్, అక్టోబర్ 02(గోల్కొండ): రాయికల్ మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ చెన్నకేశవనాథ ఆలయం సమీపంలో కనుకదుర్గ అమ్మవారి చిత్రపటం వద్ద ఆనవాయితీ ప్రకారం గుమ్మడికాయ ... Read More
ఆర్థోపెడిక్ పాలి క్లినిక్ ను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్
దేవరకద్ర, అక్టోబర్ 2 (గోల్కొండ): మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఆర్థోపెడిక్ పాలిక్ క్లినిక్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అలాగే ఎస్ ఎల్ ఎన్ ... Read More
దసరా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
వీణవంక, అక్టోబర్02(గోల్కొండ): మండల వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రం లో నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రం ... Read More
కొండారెడ్డిపల్లి దసరా వేడుకలలో పాల్గొన్న సీఎం రేవంత్
నాగర్ కర్నూల్ అక్టోబర్ 02 (గోల్కొండ ): దసరా ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి.. తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో గురువారం ఘనం జరుపుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డపల్లికి హెలికాప్టర్లో ... Read More
ముఖ్యమంత్రి కి దసరా శుభాకాంక్షలు తెలిపిన దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్
దేవరకద్ర, అక్టోబర్ 2 (గోల్కొండ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) ... Read More
అహింసతోనే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ : జిల్లా ఎస్పీ
జగిత్యాల లీగల్ అక్టోబర్ 02 (గోల్కొండ ): మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ ... Read More
దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ
జగిత్యాల లీగల్ అక్టోబర్ 02 (గోల్కొండ ): దసరా పండుగ ను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రత పరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ ... Read More
నంది మేడారంలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర
ధర్మారం, అక్టోబర్ 2 (గోల్కొండ): ధర్మారం మండలంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మండల వ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న దుర్గామాతను గురువారం గంగమ్మ ఒడికి సాగనంపారు. మండలంలోని ... Read More


