Category: తెలంగాణ
గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నింటికీ జలకళ
కరీంనగర్ ఆగస్టు 18 (గోల్కొండ ): ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటంతో ఉత్తర తెలంగాణలో వరద కాల్వతో పాటు ... Read More
టీ-ఫైబర్ పనులు పై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్ ఆగస్టు 18 ( గోల్కొండ ): టీ-ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీ ... Read More
బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గము
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉద్గాటించారు. బహుజనులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ... Read More
కేంద్రమంత్రులు బీజేపీ ఎంపీ లు యూరియా అందించడంలో విఫలం .
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): తెలంగాణకు యూరియా అందించడంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీ లు విఫలమయ్యారని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు అన్నారు . హైదరాబాద్ లోని అసెంబ్లీ ... Read More
సామాజిక సంక్షేమ శాఖ పై మంత్రి అడ్లూరి సమీక్షా
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన సోమవారం సచివాలయంలో శాఖపరమైన సమీక్షా సమావేశం నిర్వహించారు . రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ... Read More
రామంతాపూర్లో ఉద్రిక్తత.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య…
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ) :రామంతాపూర్ ఘనటలో మృతిచెదిన బాధితులకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలను సోమవారం మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు.రామంతాపూర్ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ.. కాలనీ ... Read More
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి..
హైదరాబాద్ ఆగస్టు 17 (గోల్కొండ ):జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి అభ్యర్థి తో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మహమూద్ ప్యారడైస్ ... Read More
పూర్తి ఏసీ కోచ్లతో ఎంఎంటీఎస్ రైళ్లు.
హైదరాబాద్ ఆగస్టు 17 (గోల్కొండ ): హైదరాబాద్ నగరవాసులకు చల్లని కబురు వినిపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ఊరటనిచ్చే వార్త వెల్లడించారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న ... Read More
హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు : ఆది శ్రీనివాస్
హైదరాబాద్ ఆగస్టు 17 :(గోల్కొండ ) కాళేశ్వరం ప్రాజెక్టుపైన మాజీ మంత్రి హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది మీరు కాదా..? అని ... Read More
విష జ్వరాల పుకార్లు నమ్మవద్దు… డాక్టర్ వరుణ
బేతిగల్ ఉచిత వైద్య శిబిరం లో తేలిన జాండిస్ కేసులు 3 మాత్రమే గ్రామస్థులు ఎవరు భయపడవద్దు... వైద్యులు కరీంనగర్ ఆగస్టు 17 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ... Read More


