Category: తెలంగాణ
పేదలకు పథకాలు ఫలాలూ అందాలి…జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం .. హైదరాబాద్ ఆగస్టు 20 (గోల్కొండ ):పేదలకు పథకాలు ఫలాలూ అందాలని అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హైదరాబాద్లోని తాజ్ ... Read More
యూరియా కోసం రైతులకు తప్పని కష్టాలు…
కరీం పేటలో పోలీసు బందో వస్తు నడుమ యూరియా పంపిణీ చేసిన అధికారులు తాడికల్లో ఏడిఏ ,ఏవో సమక్షంలో యూరియా పంపిణీ కరీంనగర్ ఆగస్టు 19 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా శంకరపట్నం వర్షాలు ... Read More
వీణవంకలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
కరీంనగర్ ఆగస్టు 19 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా వీణవంక మండల ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ... Read More
రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు
హైదరాబాద్ ఆగస్టు 19 (గోల్కొండ ) : మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రంజిత్ ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ ... Read More
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల హర్షం …
హైదరాబాద్ ఆగస్టు 19 (గోల్కొండ ): ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి నీతికి నిజాయితీకి ప్రతీక అని పీసీసీ చీఫ్ ... Read More
గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నింటికీ జలకళ
కరీంనగర్ ఆగస్టు 18 (గోల్కొండ ): ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటంతో ఉత్తర తెలంగాణలో వరద కాల్వతో పాటు ... Read More
టీ-ఫైబర్ పనులు పై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్ ఆగస్టు 18 ( గోల్కొండ ): టీ-ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీ ... Read More
బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గము
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉద్గాటించారు. బహుజనులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ... Read More
కేంద్రమంత్రులు బీజేపీ ఎంపీ లు యూరియా అందించడంలో విఫలం .
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): తెలంగాణకు యూరియా అందించడంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీ లు విఫలమయ్యారని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు అన్నారు . హైదరాబాద్ లోని అసెంబ్లీ ... Read More
సామాజిక సంక్షేమ శాఖ పై మంత్రి అడ్లూరి సమీక్షా
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన సోమవారం సచివాలయంలో శాఖపరమైన సమీక్షా సమావేశం నిర్వహించారు . రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ... Read More


