Category: తెలంగాణ
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లపై ఏసీబీ దాడులు, భారీగా నగదు పట్టివేత
హైదరాబాద్ నవంబరు 15 (గోల్కొండ ); తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తోంది. మొత్తం 23 టీమ్స్తో ఇవాళ (శనివారం)సోదాలు జరిపారు. గండిపేట్, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, ... Read More
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
హైదరాబాద్, నవంబర్ 15:(గోల్కొండ): మొత్తానికి 'ఐ బొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అతడ్ని నాంపల్లి కోర్టుకి తరలించారు. 2019 నుండి 'ఐ బొమ్మ' వెబ్సైట్లో పైరసీ చేసిన వీడియోలు ... Read More
తెలంగాణ ప్రభుత్వ బడుల్లో విద్యలో ఇకపై UKG విద్య
హైదరాబాద్ నవంబరు 08 (గోల్కొండ ): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ విద్యలో నవశకానికి నాంది పలుకబోతున్నారు. ప్రీ-ప్రైమరీ విద్యా విస్తరణకు పటిష్ఠ ప్రణాళిక తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ... Read More
హరిహర క్షేత్రం లో కార్తీక దీపోత్సవం
వీణవంక,నవంబర్ 05(గోల్కొండ): కార్తీక మాసం పురస్కరించుకొని మండలం లోని మామిడాలపల్లి వీణవంక, చల్లూర్ లతో పాటు పలు ఆలయాలలో తెల్లవారు జాము నుండే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి,దీపాలు వెలిగించారు.నర్సింగాపూర్ గ్రామం లోని హరిహర ... Read More
జగ్గాసాగర్ లో ఘనంగా కార్తీక దీపోత్సవం కార్యక్రమం…
11వేల దీపాలను వెలిగించిన మహిళలు మెట్ పల్లి, నవంబర్ 3 (గోల్కొండ): మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం స్థానిక శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో కార్తీక మాస దీపోత్సవం ను ఘనంగా ... Read More
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు…
హైదరాబాద్ నవంబరు 03 (గోల్కొండ ): తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ... ప్రమాదాలు జరుగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. సోమవారం రవాణా ... Read More
ఎమ్మెల్యే మాధవరం అక్రమాలు త్వరలో బయటపెడతా? : పీఏసీ చైర్మన్ అరికేపూడి
హైదరాబాద్, నవంబర్ 02 (గోల్కొండ ) : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్రమాలను త్వరలోనే బయటపెడతానని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా ... Read More
రాజకీయాలకు సంబంధం లేకుండా కల్వల ప్రాజెక్టు నిర్మించాలి..జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
గత ప్రభుత్వం లో 70కోట్లు జీవో విడుదల 6వేల ఎకరాలు సాగుకు కల్వల నీరు... కరీంనగర్, అక్టోబర్ 31(గోల్కొండ): రాజకీయాలకు సంబంధం లేకుండా రైతుల బాగు కోసం మత్తడి పనులను తొందరగా బాగు చేయాలని ... Read More
మొంథా తుపాన్ ఎఫెక్ట్.. 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం..
హైదరాబాద్ అక్టోబరు 30 (గోల్కొండ ): రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొంథా తుపాన్ అలజడి సృష్టించింది. భారీగా పంట నష్టం సంభవించింది. ఒక్క తెలంగాణలోనే 4 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ... Read More
తెలంగాణలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ…
హైదరాబాద్, అక్టోబర్ 29: (గోల్కొండ ):మొంథా తుపాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల ధాటికి రాష్ట్ర తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ ... Read More


