Category: తెలంగాణ
కల్తీ పేరుతో కళ్ళు దుకాణాలను మూసివేయద్దు
జనగామ జిల్లా కు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి పెండింగ్లోఉన్న ఎక్స్ గ్రేసియా విడుదల చెయ్యాలే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హైదరాబాద్, ... Read More
ఏసీబీ వలలో చిక్కిన చల్లూరు పంచాయతీ కార్యదర్శి
ఇల్లు పర్మిషన్ ఇంటి నెంబర్ కేటాహించడం కోసం 20 వేయిలు డిమాండు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్థులు వీణవంక ఆగస్టు 29 (గోల్కొండ ) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ... Read More
కార్మిక సంఘం ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం
దేవాపూర్ ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. శుక్రవారం జరుగుతున్న ఎన్నికలకు ఎమ్మెల్యే పిఎస్ఆర్ మద్దతుతో పోటీలో ఉన్న సత్యపాల్ రావు గెలుపు కోసం ప్రచారం ... Read More
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం
మంచిర్యాల జిల్లా కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ మంచిర్యాల: మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం గా ముందుకు సాగుతున్నట్లు మంచిర్యాల జిల్లా కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ... Read More
గణపతి నవరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు – డిసిపి భాస్కర్
- పోలీసులకు ప్రజల సహకరించాలి - విద్యుత్ చౌర్యం చేస్తే కేసులు - మండపాల వద్ద చట్ట వ్యతిరేక చర్యలు చేపడితే కఠిన చర్యలు - పాత మంచిర్యాల రామాలయంలో గణపతి ఉత్సవాలను ప్రారంభించిన ... Read More
వివాహానికి బియ్యం అందించిన మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్
మంచిర్యాల: మంచిర్యాల కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలో హమాలివాడకు చెందిన ఖలీం పాషా కూతురు వివాహానికి నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ 50 కేజీల ... Read More
తుది దశకు బీసీ రిజర్వేషన్ల బిల్లు.
హైదరాబాద్ ఆగస్టు 28 (గోల్కొండ ):స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ... Read More
రాజరాజేశ్వర స్వామి వారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ ఆగస్టు 27 (గోల్కొండ ) : వినాయక చవితి పర్వదినాన్ని పునస్కరించుకొని వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర ,లక్ష్మీ గణపతి స్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ... Read More
గణపతికి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వినాయక చవితి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు Read More
మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్ ఆగస్టు 27 (గోల్కొండ ): హైదరాబాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు . ... Read More


