Category: తెలంగాణ
గవర్నర్ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు.
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాజ్ భవన్లో కలిశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లు ఆమోదం కోసం వినతి పత్రము ... Read More
జాతీయ రాజకీయాల్లో తెలుగు వారంతా ఐక్యంగా ముందుకు రావాలి: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ):తెలుగు వాళ్లందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. సుదర్శన్ రెడ్డికి తెలుగు ప్రజల మద్దతు అవసరమని తెలిపారు. తెలుగు అస్తిత్వం కాపాడాల్సిన సమయం ... Read More
వేలం పాటలో లడ్డు కైవసం చేసుకున్న భక్తులు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, చందు లేఔట్ పరిధిలోని రాఘవేంద్ర బృందావనం అపార్ట్మెంట్లో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లడ్డు వేలంపాటను కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ వేలం పాటలో డి వెంకటేశ్వరరావు, కె ... Read More
ముదిరాజుల అభ్యున్నతికి సహకరించాలి
- అసెంబ్లీలో ప్రస్తావించండి - 20వేల కుటుంబాల చేయూతకు సహకరించండి - మంత్రి శ్రీహరికి వినతి పత్రం అందించిన రాష్ట్ర కార్యదర్శి దబ్బేట తిరుపతి మంచిర్యాల, ముదిరాజుల అభ్యున్నతికి సహకరించా లని అసెంబ్లీలో ప్రస్తావించి ... Read More
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): ఐదవ రోజు ఆదివారం కావటంతో సాధారణ రోజు కంటే భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా గణపతి దర్శనానికి ఏకంగా నాలుగు గంటల ... Read More
హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అసంపూర్తి సమాచారంతో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్ష కోట్లు కొల్లగొట్టాలనే ... Read More
శిక్షలు తప్పించుకోడానికి హరీష్ రావు డ్రామాలు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి కేసీఆర్ ... Read More
వీధి నిర్వహణలో మసూద్ అలీ పారదర్శకత ను చాటారు
కాంగ్రెస్ టీపీసీసీ సభ్యులు కొండా చంద్రశేఖర్ మంచిర్యాల,గోల్కొండ, ఆగస్టు 31 : విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారని, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సన్నితంగా మెలిగి ఎవరినీ నొప్పించకుండా ఒప్పించే మంచితనం ... Read More
ఘనంగా రాఘవేంద్ర బృందావనం లో గణేష్ వేడుకలు
నిజాంపేట్, ఆగస్టు 31 (గోల్కొండ): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, చందు లేఔట్ లోని రాఘవేంద్రా బృందావనంలో ఆదివారం వినాయకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ మహాగణపతి హోమాన్ని పండితులు వేద ... Read More
ఘనంగా విశ్వబ్రాహ్మణ గణేష్ మండలి లో అన్నదానం
గణపతి వద్ద ప్రత్యేక పూజలు చేసిన మియాపురం లక్ష్మణ్ దంపతులు మంచిర్యాల (గోల్కొండ): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టూ టౌన్ ప్రాథమిక అమాలివాడలో శనివారం విశ్వబ్రాహ్మణ గణేష్ మండలి వద్ద మహా అన్నదాన కార్యక్రమం ... Read More


