Category: తెలంగాణ
సన్న బియ్యం సక్రమంగా పంపిణీ జరగాలి – JC చంద్రయ్య
మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో మంగళవారం జాయింట్ కలెక్టర్ చంద్రయ్య ఎమ్మార్వో రపాతుల్లా ఖాన్ పరిశీలించారు. సన్న బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలని ప్రతి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవా లన్నారు. వక్రమార్గం పట్టకుండా ... Read More
ఇఎస్ఐ,పీఎఫ్ డబ్బులు వెంటనే తమ ఖాతాల్లో జామచేయాలి
టీఎంసీసీ సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ మంచిర్యాల: నస్పుర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్య కార్మికులుగా పనిచేస్తున్న 132 మంది కార్మికులకు 2020వ సంవత్సరంనుండి పీ.ఎఫ్, ఈఎస్ఐ తమ జీతంలోంచి కట్ చేయడం జరిగిందని, జీతంలో ... Read More
కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకుంది
- కేంద్రం పరిధిలో నాన్చివేత - వెంటనే పరిష్కరించాలని డిమాండ్ - టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్ మంచిర్యాల: కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకుంది. బీసీలపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని, దానికి ... Read More
అభినవ్ కు అభినందుల వెల్లువ…
వీణవంక,సెప్టెంబర్0 1(గోల్కొండ) కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చెందిన పాను గంటి పోశయ్య శారద దంపతుల ప్రధమ పుత్రుడు పానుగంటి అభినవ్ ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రుక్మాపూర్ సైనిక్ ... Read More
అవినీతి జరిగిందని ఒప్పుకున్న కవిత: కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు. దీనిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకుంది. ... Read More
హరీష్ రావు, సంతోష్ రావు పై …ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇందులో ఆ ఇద్దరిదే కీలకపాత్ర.. కేసీఆర్ బలిపశువును చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఎమ్మెల్సీ ... Read More
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికైన రివిలేషన్ పాఠశాల విద్యార్థి
మంచిర్యాల పట్టణంలోని రివిలేషన్ పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీలలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రివిలేషన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి నాగుల శశివర్ధన్ జిల్లాస్థాయి యోగా పోటీల్లో అద్భుత ప్రతిభ ... Read More
యువత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి – MP గడ్డం వంశీ
మంచిర్యాల, యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ 2.0 రీజినల్ రౌండ్ కి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, రాబోయే రోజుల్లో యువత ఉన్నత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి అన్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడలో ... Read More
సీఎం సహాయానిదికి 50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన బాలకృష్ణ
జిల్లా అభిమాన సంఘం కృతజ్ఞతలు మంచిర్యాల, అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు 50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన నందమూరి బాలకృష్ణకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభిమాన సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు చలనచిత్రం ... Read More
తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): తెలంగాణ శాసనమండలి సోమవారం ప్రారంభమైంది. అయితే సభ ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ సభ్యుల గందరగోళం నడుమ నాలుగు బిల్లులను మండలి ఆమోదించింది. మొదటగా బీసీ బిల్లుపై చర్చించి ... Read More


