Category: హైదరాబాద్
జాతీయ రాజకీయాల్లో తెలుగు వారంతా ఐక్యంగా ముందుకు రావాలి: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ):తెలుగు వాళ్లందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. సుదర్శన్ రెడ్డికి తెలుగు ప్రజల మద్దతు అవసరమని తెలిపారు. తెలుగు అస్తిత్వం కాపాడాల్సిన సమయం ... Read More
వేలం పాటలో లడ్డు కైవసం చేసుకున్న భక్తులు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, చందు లేఔట్ పరిధిలోని రాఘవేంద్ర బృందావనం అపార్ట్మెంట్లో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లడ్డు వేలంపాటను కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ వేలం పాటలో డి వెంకటేశ్వరరావు, కె ... Read More
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): ఐదవ రోజు ఆదివారం కావటంతో సాధారణ రోజు కంటే భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా గణపతి దర్శనానికి ఏకంగా నాలుగు గంటల ... Read More
హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అసంపూర్తి సమాచారంతో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్ష కోట్లు కొల్లగొట్టాలనే ... Read More
శిక్షలు తప్పించుకోడానికి హరీష్ రావు డ్రామాలు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి కేసీఆర్ ... Read More
ఘనంగా రాఘవేంద్ర బృందావనం లో గణేష్ వేడుకలు
నిజాంపేట్, ఆగస్టు 31 (గోల్కొండ): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, చందు లేఔట్ లోని రాఘవేంద్రా బృందావనంలో ఆదివారం వినాయకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ మహాగణపతి హోమాన్ని పండితులు వేద ... Read More
సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ): స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ ... Read More
బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం…
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ): తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ ... Read More
విద్యా శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ ఆగస్టు 29 (గోల్కొండ ): పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన విద్యా బోధన, బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ... Read More
కల్తీ పేరుతో కళ్ళు దుకాణాలను మూసివేయద్దు
జనగామ జిల్లా కు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి పెండింగ్లోఉన్న ఎక్స్ గ్రేసియా విడుదల చెయ్యాలే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హైదరాబాద్, ... Read More


