Category: కరీంనగర్
యువత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి – MP గడ్డం వంశీ
మంచిర్యాల, యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ 2.0 రీజినల్ రౌండ్ కి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, రాబోయే రోజుల్లో యువత ఉన్నత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి అన్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడలో ... Read More
యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు
వీణవంక, ఆగస్ట్ 30(గోల్కొండ) మండలంలో రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు.శనివారం రోజు మండల కేంద్రం లోని ఓ ప్రయివేటు ఎరువుల దుకాణం వద్ద కు రెండు వందల యూరియా బస్తాలు వచ్చాయనే ... Read More
గణపతి నిమర్జనానికి పకడ్బంది ఏర్పాటు….ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ..
పెద్దపల్లి ఆగస్టు 30 (గోల్కొండ ): ఎంతో నిష్టతో నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుని నిరమర్జనానికి పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద తగు ఏర్పాట్లను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ... Read More
గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ ఆగస్టు 29 (గోల్కొండ ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములవాగు ఉదృతంగా ప్రవహించడంతో వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గంగమ్మ తల్లికి చీర ... Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపి సత్తా చాటాలే …రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి
వీణవంక, ఆగస్టు 29 (గోల్కొండ):స్థానిక సంస్థ ఎన్నికలలో లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలవాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి అన్నారు .భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు ... Read More
ఏసీబీ వలలో చిక్కిన చల్లూరు పంచాయతీ కార్యదర్శి
ఇల్లు పర్మిషన్ ఇంటి నెంబర్ కేటాహించడం కోసం 20 వేయిలు డిమాండు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్థులు వీణవంక ఆగస్టు 29 (గోల్కొండ ) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ... Read More
రాజరాజేశ్వర స్వామి వారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ ఆగస్టు 27 (గోల్కొండ ) : వినాయక చవితి పర్వదినాన్ని పునస్కరించుకొని వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర ,లక్ష్మీ గణపతి స్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ... Read More
ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు…ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన... పెద్దపల్లి ఆగస్టు 27 (గోల్కొండ ): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలో బుధవారం రోజున సి.సి రోడ్డు, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం ₹30 ... Read More
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓట్ చోరీ నిరహారదీక్షకు సంఘీభావం తెలిపిన ప్రణవ్.
దేశంలో ఓట్ చోరీ జరిగిందనీ రాహుల్ గాంధీ నిరూపించారు. ప్రధాన కూడలిలో ఓటు చోరీ నిరసన ద్వారా ప్రజలకు మరింత అవగాహన. కరీంనగర్ఆ,గస్టు 25 (గోల్కొండ ):కరీంనగర్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన ... Read More
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
కరీంనగర్ ఆగస్టు 23 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు.పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని కేషవపట్నం పోలీసులకు అప్పగించారు. వారి ... Read More


