Category: ఆదిలాబాద్
ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదలకు కేంద్రం ఆమోదం
... ఫలించిన ఎంపీ వంశీకృష్ణ కృషి మంచిర్యాల: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల నిలుపుదలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఎంపీ గడ్డ వంశీకృష్ణ పార్లమెంటులో ... Read More
మంచిర్యాలలో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
డీసీపీ భాస్కర్ .... శోభ యాత్ర రూట్ పరిశీలన మంచిర్యాల, గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించి జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. బుధవారం మంచిర్యాల పట్టణంలో నిమజ్జనానికి తరలించే ... Read More
బి ఆర్ ఎస్ పాపాలను కాంగ్రెస్ కడుగుతుంది
- బి ఆర్ ఎస్ పాపాలను కాంగ్రెస్ కడుగుతుంది - కాలేశ్వరం చెన్నూర్ రైతుల పాలిట శాపంగా మారింది - బ్యాక్ వాటర్ , వర్షముంపు 20 వేల ఎకరాలుగా గుర్తింపు - పరిహార ... Read More
పాత మంచిర్యాలలో భక్తి శ్రద్ధ లతో కుంకుమ పూజాలు
యువస్నేహ గణేష్ మండలి మాడే ళేశ్వర కాలనీ పాత మంచిర్యాల మంగళవారం కుంకుమ పూజాలు భక్తి శ్రద్ధ లతో కన్నులపండుగల జరిగింది. ఈ కార్యక్రమం లో మహిళలు వారి కుటుంబలను మరియు పిల్లలను సుఖసంతోషాలతో ... Read More
సన్న బియ్యం సక్రమంగా పంపిణీ జరగాలి – JC చంద్రయ్య
మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో మంగళవారం జాయింట్ కలెక్టర్ చంద్రయ్య ఎమ్మార్వో రపాతుల్లా ఖాన్ పరిశీలించారు. సన్న బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలని ప్రతి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవా లన్నారు. వక్రమార్గం పట్టకుండా ... Read More
ఇఎస్ఐ,పీఎఫ్ డబ్బులు వెంటనే తమ ఖాతాల్లో జామచేయాలి
టీఎంసీసీ సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ మంచిర్యాల: నస్పుర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్య కార్మికులుగా పనిచేస్తున్న 132 మంది కార్మికులకు 2020వ సంవత్సరంనుండి పీ.ఎఫ్, ఈఎస్ఐ తమ జీతంలోంచి కట్ చేయడం జరిగిందని, జీతంలో ... Read More
కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకుంది
- కేంద్రం పరిధిలో నాన్చివేత - వెంటనే పరిష్కరించాలని డిమాండ్ - టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్ మంచిర్యాల: కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకుంది. బీసీలపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని, దానికి ... Read More
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికైన రివిలేషన్ పాఠశాల విద్యార్థి
మంచిర్యాల పట్టణంలోని రివిలేషన్ పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీలలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రివిలేషన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి నాగుల శశివర్ధన్ జిల్లాస్థాయి యోగా పోటీల్లో అద్భుత ప్రతిభ ... Read More
యువత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి – MP గడ్డం వంశీ
మంచిర్యాల, యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ 2.0 రీజినల్ రౌండ్ కి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, రాబోయే రోజుల్లో యువత ఉన్నత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి అన్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడలో ... Read More
సీఎం సహాయానిదికి 50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన బాలకృష్ణ
జిల్లా అభిమాన సంఘం కృతజ్ఞతలు మంచిర్యాల, అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు 50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన నందమూరి బాలకృష్ణకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభిమాన సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు చలనచిత్రం ... Read More


