Category: రాజకీయం
దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెడుతుంది ….ఎంపీ ఈటల రాజేందర్
ఓట్లకోసం, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశభద్రతనే పణంగా పెడుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విలేకర్లతో మాట్లాడారు. ... Read More
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్…వై ఎస్ షర్మిల
అమరావతి ఆగస్టు 17 (గోల్కొండ ) సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శనివారం ఈమేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సూపర్ సిక్స్ ... Read More
శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న… వొడితల ప్రణవ్
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కృష్ణుడిని కోరుకుంటున్నానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ... Read More
కొత్తపేట డివిజన్ ఉపాధ్యక్షునిగా ర్యాక శ్రీనివాస్
హైదరాబాద్ సిటీ ఆగస్టు 16 (గోల్కొండ ): ఎల్బీ నగర్ కొత్తపేట డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షునిగా ర్యాక శ్రీనివాస్ ను నియమిస్తూ డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.శనివారం నియామక ... Read More
ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన.. సీఎం
హైదరాబాద్, ఆగస్టు 15 (గోల్కొండ ) : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్ భవన్లో గురువారం ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు ... Read More
ఘనంగా వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు…
నియోజకవర్గ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు. కరీంనగర్ ఆగస్టు 15 (గోల్కొండ ):హుజురాబాద్ నియోజిక వర్గ ఇంచార్జ్ ప్రజా సంక్షేమం ఆకాంక్షించి రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలో,ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ... Read More
మంచిర్యాల లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మంచిర్యాలఆగస్టు 15 ( గోల్కొండ) మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ... Read More
కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటా తేల్చాలి….మంత్రి శ్రీధర్ బాబు
యూరియా కొరతకు కేంద్రమే కారణం... కరీంనగర్ ఆగస్టు 15 (గోల్కొండ ప్రతినిధి ) కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు 79 వ స్వాతంత్య్ర ... Read More
సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలి: సీఎం రేవంత్
దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదు హైదరాబాద్ ఆగస్టు 15 (గోల్కొండ ): స్వాతంత్ర్య పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని అహింసా ... Read More
ఆపరేషన్ సిందూర్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్….జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఢిల్లీ : దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరి కాసేపట్లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు . అంతకుముందు త్రివిధ దళాల నుంచి ... Read More


