Category: రాజకీయం
బీఆర్ఎస్ ఖాళీ.. బీజేపీకి చోటు లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ధ్వజం
హైదరాబాద్ ఏప్రిల్ 03 (గోల్కొండ ):తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని ఆయన అన్నారు. గాంధీ ... Read More
నేటి నుంచి మహేశ్ గౌడ్ జిల్లాల పర్యటన
హైదరాబాద్ ఏప్రిల్ 03 (గోల్కొండ ) :టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. కొత్తగా ఏర్పాటైన డీసీసీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మహేశ్ గౌడ్.. ... Read More
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్టకొడుతోంది…కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ ఏప్రిల్ 02 (గోల్కొండ ): కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్టకొడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. చేనేత కార్మికులకు ఇచ్చిన విద్యార్థుల యూనిఫాంల ఆర్డర్ను ఏకపక్షంగా రద్దు చేయడంపై ... Read More
పార్లమెంట్లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…
న్యూఢిల్లీ ఏప్రిల్ 02 (గోల్కొండ): ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి ... Read More
జాతి ప్రయోజనమే ముఖ్యం వ్యక్తిగత విషయాల ఊసే వద్దు
- ఈనెల 30న సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు ఘన సన్మానం - ముదిరాజుల సన్మాన సభ జాతి ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి - బీసీ డీ నుండి ఏ మార్చేందుకు ... Read More
ఎమ్మెల్యే మాధవరం అక్రమాలు త్వరలో బయటపెడతా? : పీఏసీ చైర్మన్ అరికేపూడి
హైదరాబాద్, నవంబర్ 02 (గోల్కొండ ) : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్రమాలను త్వరలోనే బయటపెడతానని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా ... Read More
తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…
అమరావతి అక్టోబరు 29 (గోల్కొండ ): మెంథా తుఫాను బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయకుడు బుధవారం పరామర్శించారు. మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ... Read More
తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్….
హైదరాబాద్ అక్టోబరు 29 (గోల్కొండ ): తెలంగాణ కేబినెట్ని విస్తరించడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ని విస్తరించడానికి మార్గం సుగమం చేసింది.ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ... Read More
కాంగ్రెస్ గెలుపుతో జూబ్లీహిల్స్ రాత మారనుంది – జూబ్లీహిల్స్ ఇన్చార్జ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఇప్పటికే 50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు - 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలన మోసాల పరంపర షేక్పేట, అక్టోబర్ 28 (గోల్కొండ ప్రతినిధి) : కాంగ్రెస్ గెలుపుతో జూబ్లీహిల్స్ రాత ... Read More
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ …. షెడ్యూల్ ఇదే
హైదరాబాద్, అక్టోబరు 26 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ, ... Read More


