Category: ఫోటోలు
శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న… వొడితల ప్రణవ్
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కృష్ణుడిని కోరుకుంటున్నానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ... Read More
మహారాష్ట్రలో భారీ వర్షాలు, ముంబైకి రెడ్ అలర్ట్
ముంబై ఆగస్టు 16 : మహారాష్ట్రలో 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రత్నగిరి, రాయ్గడ్, ముంబై సిటీ, సబర్బన్, థానే, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ... Read More
ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన.. సీఎం
హైదరాబాద్, ఆగస్టు 15 (గోల్కొండ ) : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్ భవన్లో గురువారం ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు ... Read More
సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలి: సీఎం రేవంత్
దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదు హైదరాబాద్ ఆగస్టు 15 (గోల్కొండ ): స్వాతంత్ర్య పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని అహింసా ... Read More
ప్రజయ్ నివాస్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సీనియర్ సిటిజన్లు ,పారిశుధ్య కార్మికులకు సన్మానం హైదరాబాద్ సిటీ ఆగస్టు 15 (గోల్కొండ ): ఎల్బీ నగర్ నియోజిక వర్గం కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ ప్రజయ్ నివాస్ ఫేజ్ 2లో శుక్రవారం 79 ... Read More
రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్కు ఆపరేషన్ సింధూర్ ఒక ప్రతీక…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (గోల్కొండ ): రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్కు ఆపరేషన్ సింధూర్ ఒక ప్రతీక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం 79వ భారత స్వాతంత్ర దినోత్సవం. ఈ ... Read More
65 లక్షల మంది పేర్లను వెబ్సైట్లో పెట్టండి.. ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశం
ఢిల్లీ ఆగస్టు 14 (గోల్కొండ) : బిహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న హడావిడి తీవ్ర వివాదానికి కారణమవుతోంది. ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉన్న తరుణంలో ... Read More
జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరెస్ట్ 33 మంది మృతి
శ్రీనగర్, ఆగస్ట్ 14 (గోల్కొండ ): జమ్మూ కాశ్మీర్ కిష్టావర్ జిల్లా పద్దార్ సబ్ డివిజన్ పరిధిలోని చిషోటీ గ్రామ పరిసర ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరెస్ట్ సంభవించింది. ఆ క్రమంలో 33 మంది ... Read More
నా సినిమా చుడండి కన్నీళ్లు పెట్టుకున్న.. అనుపమ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ పరదా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ ... Read More
బీజేపీలో చేరాలనుకునే నాయకులారా జర జాగ్రత్త ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ ) ‘బీజేపీలో చేరాలనుకునే నాయకులారా.. ఒకసారి ఆలోచించుకోండి, జర జాగ్రత్త’అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. ‘బీజేపీలో చేరిన తరువాత మీ ... Read More


