Category: ఫోటోలు
మెట్రో రైలులో గ్రీన్ చానల్…
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (గోల్కొండ ): హైదరాబాద్ మెట్రో రైలులో గ్రీన్ చానెల్ ద్వారా గుండె, ఊపిరితిత్తులను రెండు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. సకాలంలో వాటిని అమర్చడంతో ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్లయింది. మంగళవారం రాత్రి 9గంటల ... Read More
మహమ్మద్ ప్రవక్త సూచించిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలి
కరీంనగర్ ,సెప్టెంబర్ 02 (గోల్కొండ ): మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవజాతికి అనుసరణీయమని, ప్రవక్త గౌరవం యావత్తు ముస్లిం లందరికీ ప్రాణం కంటే విలువైనదని, మహమ్మద్ ప్రవక్త సూచించిన బాటలో ప్రతి ఒక్కరు ... Read More
ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు
విజయవాడ సెప్టెంబర్ 02 (గోల్కొండ ): మాజీ ఎంపీ చైతన్య రథసారథి, స్వర్గీయ నందమూరి హరికృష్ణ 69వ జయంతి వేడుకలు కృష్ణ జిల్లా స్వగ్రామం, నిమ్మకూరులో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అయన చిత్ర పటానికి ... Read More
కాళేశ్వరం కూలింది, బీఆర్ఎస్ కూలింది. ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్ సెప్టెంబర్ 02 (గోల్కొండ ): పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీబీఐకి ఆ ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలని ఎంపీ ... Read More
బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కవిత బహిష్కరణ
హైదరాబాద్ సెప్టెంబర్ 02 (గోల్కొండ ) బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్కు ... Read More
వీణవంక లో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ధర్నా
వీణవంక, సెప్టెంబర్ 02(గోల్కొండ) మాజీ సీఎం కెసిఆర్ మీద కావాలని కుట్రపూరితంగా కేసులలో ఇరికిస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీణవంక మండల కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంట -కరీంనగర్ ప్రధాన రహదారి ... Read More
అభినవ్ కు అభినందుల వెల్లువ…
వీణవంక,సెప్టెంబర్0 1(గోల్కొండ) కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చెందిన పాను గంటి పోశయ్య శారద దంపతుల ప్రధమ పుత్రుడు పానుగంటి అభినవ్ ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రుక్మాపూర్ సైనిక్ ... Read More
అవినీతి జరిగిందని ఒప్పుకున్న కవిత: కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు. దీనిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకుంది. ... Read More
ఈసీపై త్వరలో పెద్ద బాంబు పేలుస్తా….రాహుల్ గాంధీ
పాట్నా సెప్టెంబర్ 01 (గోల్కొండ ): ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ... Read More
తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): తెలంగాణ శాసనమండలి సోమవారం ప్రారంభమైంది. అయితే సభ ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ సభ్యుల గందరగోళం నడుమ నాలుగు బిల్లులను మండలి ఆమోదించింది. మొదటగా బీసీ బిల్లుపై చర్చించి ... Read More


