Category: తాజా వార్తలు
కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తా: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 03 (గోల్కొండ ) : తాను స్థాపించ బోయే పార్టీకి పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తమకు ప్రధాన ... Read More
ఒరాకిల్ను టార్గెట్ చేసిన ఇరాన్…..లేఆఫ్స్ వేళ ఊహించని షాక్
ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ) : ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం 35వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. తాజాగా, ఇరాన్లోని అతి పెద్ద ... Read More
నేటి నుంచి మహేశ్ గౌడ్ జిల్లాల పర్యటన
హైదరాబాద్ ఏప్రిల్ 03 (గోల్కొండ ) :టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. కొత్తగా ఏర్పాటైన డీసీసీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మహేశ్ గౌడ్.. ... Read More
హోర్ముజ్ను తెరిపించేందుకు చర్చలు.. భారత్కు యూకే ఆహ్వానం
ఇంటర్నెట్ డెస్క్( గోల్కొండ ) :హార్మోజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ విషయమై చర్చించేందుకు నేడు 35 దేశాలు సమావేశం కానున్నాయి. ఇందులో పాల్గొనాలంటూ భారత్ను తాజాగా ... Read More
ఎమ్మెల్యే పదవికి అనర్హుడు కౌశిక్ రెడ్డి,వెంటనే భర్తరఫ్ చేయాలి..ఇంచార్జి వొడితల ప్రణవ్
డంపింగ్ యార్డు స్థల మార్పిడికి కట్టుబడి ఉన్నాం.. పొలిటికల్ డైవర్షన్ కోసం కౌశిక్ రెడ్డి కొత్త నాటకం. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకం,ఇప్పటికే మున్సిపల్ లో వ్యక్తిరేకంగా ... Read More
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్టకొడుతోంది…కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ ఏప్రిల్ 02 (గోల్కొండ ): కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్టకొడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. చేనేత కార్మికులకు ఇచ్చిన విద్యార్థుల యూనిఫాంల ఆర్డర్ను ఏకపక్షంగా రద్దు చేయడంపై ... Read More
పార్లమెంట్లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…
న్యూఢిల్లీ ఏప్రిల్ 02 (గోల్కొండ): ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి ... Read More
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ ఏప్రిల్ 01 ( గోల్కొండ ):కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో పేదలను రేవంత్ రెడ్డి సర్కార్ వేధిస్తోందని మండిపడ్డారు. రేషన్ కార్డుల విషయంలో పేదలకు ... Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
హైదరాబాద్ మార్చి31(గోల్కొండ ): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. కౌశిక్ రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 4న హైదరాబాద్లో విచారణకు ... Read More
జేఎన్టీయూ టైక్వాండో పోటీల్లో మంచిర్యాల విద్యార్థిని అస్మితకు స్వర్ణ పతకం
మంచిర్యాల టౌన్ (గోల్కొండ న్యూస్)ఫిబ్రవరి 28: హైదరాబాద్లోని జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం లో 27వ తేదీ న నిర్వహించిన జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్ టైక్వాండో పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన ... Read More


