Category: తాజా వార్తలు
భారీ వర్షాలు…. ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి…
తెనాలి ఆగస్టు 14 (గోల్కొండ ): తెనాలి నియోజిక వర్గంలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పర్యటించారు. నీట మునిగిపోయిన ... Read More
జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరెస్ట్ 33 మంది మృతి
శ్రీనగర్, ఆగస్ట్ 14 (గోల్కొండ ): జమ్మూ కాశ్మీర్ కిష్టావర్ జిల్లా పద్దార్ సబ్ డివిజన్ పరిధిలోని చిషోటీ గ్రామ పరిసర ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరెస్ట్ సంభవించింది. ఆ క్రమంలో 33 మంది ... Read More
డేటింగ్ యాప్లో వలపు వల విసిరింది….13.3 లక్షలు కాజేసింది
హైదరాబాద్ క్రైమ్ ఆగస్టు 14 ( గోల్కొండ ): డేటింగ్ యాప్లో వలపు వల విసిరింది. పరిచయం పెంచుకుంది. ట్రేడింగ్లో టిప్స్ ఇస్తానంటూ బురిడీ కొట్టించింది. నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ. 13.3 ... Read More
సూచీలకు స్వల్ప లాభాలు..
ముంబాయి..ఆగస్టు 14 (గోల్కొండ ) గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ప్రస్తుతం కోలుకుంటున్నాయి. బుధవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ ... Read More
సచిన్ కాబోయే కోడలు సానియా చందోక్ సంపాదన, ఆస్తి ఎంతో తెలుసా..
బాలీవుడ్, వ్యాపార రంగాల్లో నిత్యం ఏదో కొత్త చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా సచిన్ కుమారుడు అర్జున్కి, ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్తో నిశ్చితార్థం జరిగిందని వార్తలు ... Read More
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ…ఎస్ పి
లక్నో, ఆగస్ట్ 14 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గురువారం చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజ వాదీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యల కారణంగా ... Read More
జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ…
పహల్గామ్ దాడిని ప్రస్తావించిన సుప్రీం కోర్టు.... ఢిల్లీ ఆగస్టు 14 (గోల్కొండ ): జమ్మా కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించటంపై సుప్రీం కోర్టు స్పందించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ ... Read More
పులివెందులలో టీడీపీ ఘన విజయం…సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు
కడప ఆగస్టు 14 (గోల్కొండ ): పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘనవిజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ... Read More
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి ..హుజురాబాద్ ఏసీపీ మాధవి
కరీంనగర్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ):మాదక ద్రవ్యాలకు దురంగా ఉండాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు .మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో నషా ముక్త్ భారత్ ... Read More
టాప్ లేపిన టీమిండియా క్రికెటర్లు.. వన్డే ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్ల హవా
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. టాప్ స్థానాలు దక్కించుకున్నారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు . మొత్తం 784 పాయింట్లతో ... Read More


