Category: తాజా వార్తలు
ప్రశ్నలు అడిగితే ఎదురుదాడి.. ఈసీపై విపక్షాలు మండిపాటు
డిల్లీ ఆగస్టు 18 (గోల్కొండ ): రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ ... Read More
టీ-ఫైబర్ పనులు పై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్ ఆగస్టు 18 ( గోల్కొండ ): టీ-ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీ ... Read More
బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గము
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉద్గాటించారు. బహుజనులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ... Read More
ఇండియా డే పరేడ్లో విజయ్, రష్మిక.
విజయ్ దేవరకొండ , రష్మిక అమెరికాలో సందడి చేశారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ సిటీలో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్కు విజయ్ దేవరకొండ, రష్మిక హాజరయ్యారు. విజయ్ ... Read More
మీరు ‘రియల్ సూపర్ స్టార్’ రజిని గారు
రజనీకాంత్ను ఉద్దేశించి తెలంగాణా ఆర్టీసీ ఎం.డి వి.సి సజ్జనార్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. మీరు ‘రియల్ సూపర్ స్టార్’ రజనీ గారు’ అంటూ ట్వీట్ చేశారు. తలైవా రజనీకాంత్ స్టైల్, యాక్టింగ్తో కోట్లాదిమంది అభిమానుల్ని ... Read More
హరిణ్యా రెడ్డితో.. రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం! షాక్లో ఫ్యాన్స్
హైదరాబాద్ ఆగస్టు 18 : ఆస్కార్ అవార్డు గ్రహీత, బిగ్ బాస్ తెలుగు విన్నర్, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. హైదరాబాద్కు చెందిన హరిణ్యా రెడ్డి తో ... Read More
జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..
ఢిల్లీ ఆగస్టు 18 :జావెలిన్ త్రోయింగ్లో నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు. 2025 డైమండ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టి మరో ఘనత సాధించాడు. దీంతో మళ్లీ పతకం దక్కించుకునేందుకు నీరజ్ పోటీకి సిద్ధమయ్యారు ... Read More
ఫాక్స్కాన్ బెంగళూరు ప్లాంట్లో ఐఫోన్ 17 ఉత్పత్తి షురూ
న్యూఢిల్లీ ఆగస్టు 18 : తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్.. యాపిల్ ఐఫోన్స్ అసెంబ్లింగ్ కోసం భారత్లో అతిపెద్ద యూనిట్ను ప్రారంభించింది.తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్.. యాపిల్ ఐఫోన్స్ అసెంబ్లింగ్ కోసం భారత్లో అతిపెద్ద ... Read More
సూచీలకు భారీ లాభాలు…
ముంబై ..ఆగస్టు 18 : గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. జీఎస్టీలో సంస్కరణలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే ... Read More
కేంద్రమంత్రులు బీజేపీ ఎంపీ లు యూరియా అందించడంలో విఫలం .
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): తెలంగాణకు యూరియా అందించడంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీ లు విఫలమయ్యారని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు అన్నారు . హైదరాబాద్ లోని అసెంబ్లీ ... Read More


