Category: తాజా వార్తలు
స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్..
హైదరాబాద్, నవంబర్ 17:(గోల్కొండ ): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం బిగ్ అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ తెలంగాణ ప్రజాపాలన ... Read More
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లపై ఏసీబీ దాడులు, భారీగా నగదు పట్టివేత
హైదరాబాద్ నవంబరు 15 (గోల్కొండ ); తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తోంది. మొత్తం 23 టీమ్స్తో ఇవాళ (శనివారం)సోదాలు జరిపారు. గండిపేట్, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, ... Read More
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
హైదరాబాద్, నవంబర్ 15:(గోల్కొండ): మొత్తానికి 'ఐ బొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అతడ్ని నాంపల్లి కోర్టుకి తరలించారు. 2019 నుండి 'ఐ బొమ్మ' వెబ్సైట్లో పైరసీ చేసిన వీడియోలు ... Read More
ఎర్రకోట దగ్గర భారీ పేలుడు….8 మంది మృతి
న్యూఢిల్లీ, నవంబర్ 10:(గోల్కొండ ) ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ... Read More
తెలంగాణ ప్రభుత్వ బడుల్లో విద్యలో ఇకపై UKG విద్య
హైదరాబాద్ నవంబరు 08 (గోల్కొండ ): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ విద్యలో నవశకానికి నాంది పలుకబోతున్నారు. ప్రీ-ప్రైమరీ విద్యా విస్తరణకు పటిష్ఠ ప్రణాళిక తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ... Read More
బీహార్ తొలి దశ ఎన్నికలు ముగిసాయి ..
పాట్నా నవంబరు 06 (గోల్కొండ ):దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల సమయం వరకు 60.13 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ... Read More
భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల హతం..
రాయిపూర్ నవంబరు 05 (గోల్కొండ ): ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దు బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ... Read More
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు…
హైదరాబాద్ నవంబరు 03 (గోల్కొండ ): తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ... ప్రమాదాలు జరుగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. సోమవారం రవాణా ... Read More
మేము మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. లాలూ ధీమా..
పాట్నా నవంబరు 03 (గోల్కొండ ) : బిహార్లో 'మహాగఠ్బంధన్' అధికారంలోకి రాబోతోందని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేసారు. తన కుమారుడు తేజస్వి ... Read More
ట్రంప్ ఎప్పుడేమి చేస్తారో ఆయనకు కూడా తెలియకపోవచ్చు.. ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భోపాల్ నవంబరు 02 (గోల్కొండ ): భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చితులు, భద్రతా సవాళ్ల పట్ల సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ... Read More


