Author: Golkonda Telugu Daily
అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లింది: జనసేన
అమరావతి, ఏప్రిల్ 08 (గో ల్కొండ):కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళనలు చేయడంపై జనసేన అగ్రనేతలు స్పందించారు. మంగళవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం, ... Read More
ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పుల్లేవు.. వృద్ధి రేటు 6.9 శాతంగా అంచనా..
ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 08 గోల్కొండ: కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెండోసారి కూడా యధాతథంగా ఉంచింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ ... Read More
తెలంగాణ భవన్ ముట్టడికి ఉద్యమకారుల జేఏసీ యత్నం.. ఉద్రిక్తత
హైదరాబాద్ ఏప్రిల్ 08 (గోల్కొండ): తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సభ్యులు ముట్టడించారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారు ఆందోళనకు ... Read More
పసికందుకు ఎక్స్పైరీ డేట్ ఇంజక్షన్.. కుటుంబ సభ్యుల ఆందోళన
మంచిర్యాల, ఏప్రిల్ 8 (గోల్కొండ)మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన ఇంజక్షన్ను ఇవ్వడమే కాకుండా, తేదీలను మార్ఫింగ్ ... Read More
అభిమానుల మనసు గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య
స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 08 గోల్కొండ: ఆటల్లో గెలుపోటములు సహజం. అయితే క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినప్పుడే ఆటగాళ్లు నిజమైన విజేతలుగా నిలుస్తుంటారు. అలానే చాలా సందర్భాల్లో కొందరు క్రీడాకారులు తమదైన చర్యలతో అభిమానుల మనసు గెలుస్తుంటారు. తాజాగా ... Read More
ఇరాన్కు మంచి రోజులు.. అమెరికా సహాయం చేస్తుంది: డొనాల్డ్ ట్రంప్
ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 08 (గోల్కొండ ):ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ప్రపంచ శాంతికి ఒక గొప్ప రోజు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గత 40 రోజులుగా అమెరికా, ... Read More
గోవుల అక్రమ రవాణా.. అడ్డుకున్న వ్యక్తిపై కత్తులతో దాడి
హైదరాబాద్ ఏప్రిల్ 08 (గోల్కొండ ): గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంద మల్లమ్మ చౌరస్తా వద్ద ఈ సంఘటన ... Read More
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని .. రామయ్యను కోరుకున్న -ఎంపీ ఈటల రాజేందర్
కరీంనగర్, ఏప్రిల్ 04(గోల్కొండ ):హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి రథోత్సవ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకొని రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ... Read More


