Author: Golkonda Telugu Daily
మేము మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. లాలూ ధీమా..
పాట్నా నవంబరు 03 (గోల్కొండ ) : బిహార్లో 'మహాగఠ్బంధన్' అధికారంలోకి రాబోతోందని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేసారు. తన కుమారుడు తేజస్వి ... Read More
ట్రంప్ ఎప్పుడేమి చేస్తారో ఆయనకు కూడా తెలియకపోవచ్చు.. ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భోపాల్ నవంబరు 02 (గోల్కొండ ): భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చితులు, భద్రతా సవాళ్ల పట్ల సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ... Read More
ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..
జైపూర్ నవంబరు 02 (గోల్కొండ ): రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు రోడ్డు పక్క ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా ... Read More
ఎమ్మెల్యే మాధవరం అక్రమాలు త్వరలో బయటపెడతా? : పీఏసీ చైర్మన్ అరికేపూడి
హైదరాబాద్, నవంబర్ 02 (గోల్కొండ ) : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్రమాలను త్వరలోనే బయటపెడతానని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా ... Read More
రాజకీయాలకు సంబంధం లేకుండా కల్వల ప్రాజెక్టు నిర్మించాలి..జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
గత ప్రభుత్వం లో 70కోట్లు జీవో విడుదల 6వేల ఎకరాలు సాగుకు కల్వల నీరు... కరీంనగర్, అక్టోబర్ 31(గోల్కొండ): రాజకీయాలకు సంబంధం లేకుండా రైతుల బాగు కోసం మత్తడి పనులను తొందరగా బాగు చేయాలని ... Read More
మొంథా తుపాన్ ఎఫెక్ట్.. 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం..
హైదరాబాద్ అక్టోబరు 30 (గోల్కొండ ): రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొంథా తుపాన్ అలజడి సృష్టించింది. భారీగా పంట నష్టం సంభవించింది. ఒక్క తెలంగాణలోనే 4 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ... Read More
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (గోల్కొండ ) : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24వ తేదీన ... Read More
భారత్లో స్వేచ్ఛగా ఉన్న..బంగ్లాదేశ్కు వెళ్లే ఉద్దేశం లేదు..షేక్ హసీనా
న్యూఢిల్లీ, అక్టోబరు 29:(గోల్కొండ ): భారతదేశంలో తాను స్వేచ్ఛగా జీవిస్తున్నానని, ఇండియాను వదిలి వెళ్లే ఉద్దేశం తనకు లేదని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా అన్నారు. గతేడాది ... Read More
తెలంగాణలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ…
హైదరాబాద్, అక్టోబర్ 29: (గోల్కొండ ):మొంథా తుపాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల ధాటికి రాష్ట్ర తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ ... Read More
తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…
అమరావతి అక్టోబరు 29 (గోల్కొండ ): మెంథా తుఫాను బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయకుడు బుధవారం పరామర్శించారు. మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ... Read More


