Author: Golkonda Telugu Daily
హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అసంపూర్తి సమాచారంతో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్ష కోట్లు కొల్లగొట్టాలనే ... Read More
అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ 2025లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ విజేతలు
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ):అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ - 2025 ఆదివారం హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్లో విజయవంతంగా ముగిసింది. ఇందులో పురుషుల విభాగంలో కర్ణాటక, మహిళల విభాగంలో ఉత్తరప్రదేశ్ ఛాంపియన్లుగా ... Read More
జపాన్కు షాక్ ఇచ్చిన భారత్.. సూపర్ ఫోర్స్లో సత్తా చాటేందుకు సిద్ధం
హాకీ ఆసియా కప్లో భారత్ మరోసారి అదరగొట్టింది. జపాన్తో జరిగిన రసవత్తర రెండో మ్యాచ్లో 3-2 తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో సూపర్ ఫోర్స్కు అర్హత సాధించి, ... Read More
శిక్షలు తప్పించుకోడానికి హరీష్ రావు డ్రామాలు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ): ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి కేసీఆర్ ... Read More
వీధి నిర్వహణలో మసూద్ అలీ పారదర్శకత ను చాటారు
కాంగ్రెస్ టీపీసీసీ సభ్యులు కొండా చంద్రశేఖర్ మంచిర్యాల,గోల్కొండ, ఆగస్టు 31 : విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారని, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సన్నితంగా మెలిగి ఎవరినీ నొప్పించకుండా ఒప్పించే మంచితనం ... Read More
ఘనంగా రాఘవేంద్ర బృందావనం లో గణేష్ వేడుకలు
నిజాంపేట్, ఆగస్టు 31 (గోల్కొండ): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, చందు లేఔట్ లోని రాఘవేంద్రా బృందావనంలో ఆదివారం వినాయకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ మహాగణపతి హోమాన్ని పండితులు వేద ... Read More
ఘనంగా విశ్వబ్రాహ్మణ గణేష్ మండలి లో అన్నదానం
గణపతి వద్ద ప్రత్యేక పూజలు చేసిన మియాపురం లక్ష్మణ్ దంపతులు మంచిర్యాల (గోల్కొండ): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టూ టౌన్ ప్రాథమిక అమాలివాడలో శనివారం విశ్వబ్రాహ్మణ గణేష్ మండలి వద్ద మహా అన్నదాన కార్యక్రమం ... Read More
విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారు
మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఉప్పలయ్య విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారని, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సన్నితంగా మెలిగి ఎవరినీ నొప్పించకుండా ఒప్పించే మంచితనం మసూద్ అలీ సొంతమని మాజీ ... Read More
వందే భారత్ రైలు నిలుపుదలపై సంబరాలు
ఎంపీ గడ్డం వంశి ఘనతే - మాజీ కౌన్సిలర్ హరికృష్ణ మంచిర్యాల: వందే భారత్ రైలు నిలుపుదలపై శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశి అభిమానులు సంబరాలు ... Read More
మీ కపట నాటకాలు ఆపండి..బిఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల ధ్వజం
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ):తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు యూరియా కొరతపై చేస్తున్న ఆందోళనలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖండించారు. ఇదంతా కపట నాటకమని మండిపడ్డారు. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం ... Read More


