వేలం పాటలో లడ్డు కైవసం  చేసుకున్న భక్తులు

వేలం పాటలో లడ్డు కైవసం చేసుకున్న భక్తులు

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, చందు లేఔట్ పరిధిలోని రాఘవేంద్ర బృందావనం అపార్ట్మెంట్లో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లడ్డు వేలంపాటను కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ వేలం పాటలో డి వెంకటేశ్వరరావు, కె కార్తికేయ శివ లు లడ్డును 1,10,116 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిని కమిటీ సభ్యులు సన్మానించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!