Tag: Mancherial
ఇఎస్ఐ,పీఎఫ్ డబ్బులు వెంటనే తమ ఖాతాల్లో జామచేయాలి
టీఎంసీసీ సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ మంచిర్యాల: నస్పుర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్య కార్మికులుగా పనిచేస్తున్న 132 మంది కార్మికులకు 2020వ సంవత్సరంనుండి పీ.ఎఫ్, ఈఎస్ఐ తమ జీతంలోంచి కట్ చేయడం జరిగిందని, జీతంలో ... Read More
కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకుంది
- కేంద్రం పరిధిలో నాన్చివేత - వెంటనే పరిష్కరించాలని డిమాండ్ - టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్ మంచిర్యాల: కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకుంది. బీసీలపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని, దానికి ... Read More
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికైన రివిలేషన్ పాఠశాల విద్యార్థి
మంచిర్యాల పట్టణంలోని రివిలేషన్ పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీలలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రివిలేషన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి నాగుల శశివర్ధన్ జిల్లాస్థాయి యోగా పోటీల్లో అద్భుత ప్రతిభ ... Read More
యువత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి – MP గడ్డం వంశీ
మంచిర్యాల, యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ 2.0 రీజినల్ రౌండ్ కి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, రాబోయే రోజుల్లో యువత ఉన్నత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి అన్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడలో ... Read More
సీఎం సహాయానిదికి 50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన బాలకృష్ణ
జిల్లా అభిమాన సంఘం కృతజ్ఞతలు మంచిర్యాల, అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు 50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన నందమూరి బాలకృష్ణకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభిమాన సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు చలనచిత్రం ... Read More
ముదిరాజుల అభ్యున్నతికి సహకరించాలి
- అసెంబ్లీలో ప్రస్తావించండి - 20వేల కుటుంబాల చేయూతకు సహకరించండి - మంత్రి శ్రీహరికి వినతి పత్రం అందించిన రాష్ట్ర కార్యదర్శి దబ్బేట తిరుపతి మంచిర్యాల, ముదిరాజుల అభ్యున్నతికి సహకరించా లని అసెంబ్లీలో ప్రస్తావించి ... Read More
వీధి నిర్వహణలో మసూద్ అలీ పారదర్శకత ను చాటారు
కాంగ్రెస్ టీపీసీసీ సభ్యులు కొండా చంద్రశేఖర్ మంచిర్యాల,గోల్కొండ, ఆగస్టు 31 : విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారని, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సన్నితంగా మెలిగి ఎవరినీ నొప్పించకుండా ఒప్పించే మంచితనం ... Read More
ఘనంగా విశ్వబ్రాహ్మణ గణేష్ మండలి లో అన్నదానం
గణపతి వద్ద ప్రత్యేక పూజలు చేసిన మియాపురం లక్ష్మణ్ దంపతులు మంచిర్యాల (గోల్కొండ): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టూ టౌన్ ప్రాథమిక అమాలివాడలో శనివారం విశ్వబ్రాహ్మణ గణేష్ మండలి వద్ద మహా అన్నదాన కార్యక్రమం ... Read More
విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారు
మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఉప్పలయ్య విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారని, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సన్నితంగా మెలిగి ఎవరినీ నొప్పించకుండా ఒప్పించే మంచితనం మసూద్ అలీ సొంతమని మాజీ ... Read More
కార్మిక సంఘం ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం
దేవాపూర్ ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. శుక్రవారం జరుగుతున్న ఎన్నికలకు ఎమ్మెల్యే పిఎస్ఆర్ మద్దతుతో పోటీలో ఉన్న సత్యపాల్ రావు గెలుపు కోసం ప్రచారం ... Read More


