Tag: Hot News
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్…వై ఎస్ షర్మిల
అమరావతి ఆగస్టు 17 (గోల్కొండ ) సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శనివారం ఈమేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సూపర్ సిక్స్ ... Read More
కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్
కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేడుకల నిర్వాహకులు ఎంపీ ని ఘనంగా సన్మానించారు.ఇటీవల ... Read More
ప్రజాయ్ నివాస్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు..
హైదరాబాద్ సిటీ ఆగస్టు 16 (గోల్కొండ ):.కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ ప్రజాయ్ నివాస్ ఫేజ్ 2 లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు .సెంట్రల్ కమిటీ కల్చరర్ సెక్రటరీ శ్రావణ్ గౌడ్ ... Read More
దేశం గర్వించదగిన గిరిజన నేత… శిబుసోరెన్
జార్ఖండ్ ఆగస్టు 16 (గోల్కొండ ): దేశం గర్వించదగిన గిరిజన నేత, దిషోం గురు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.శనివారం శిబుసోరెన్ స్వంత గ్రామం ... Read More
శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న… వొడితల ప్రణవ్
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కృష్ణుడిని కోరుకుంటున్నానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ... Read More
కొత్తపేట డివిజన్ ఉపాధ్యక్షునిగా ర్యాక శ్రీనివాస్
హైదరాబాద్ సిటీ ఆగస్టు 16 (గోల్కొండ ): ఎల్బీ నగర్ కొత్తపేట డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షునిగా ర్యాక శ్రీనివాస్ ను నియమిస్తూ డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.శనివారం నియామక ... Read More
గాయత్రీ పంపును సందర్శించిన మాజీ ఎంపీ
కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ప్రతినిధి ): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రీ పంపులను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు శనివారం ... Read More
ఘనంగా మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలు… పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ప్రతినిధి ):కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ఎంపీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్పాయ్ వర్ధంతి వేడుకలు బీజేపీ నాయకులూ ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి ... Read More
రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా..? కేంద్రం ఏమందంటే..
ఢిల్లీ ఆగస్టు 16 : శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని ఇటీవల సుప్రీం కోర్టు నోటీసులు జారీ ... Read More
ప్రధాని మోదీ అబద్ధాల కోరు….కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్
ఢిల్లీ ఆగస్టు 16 (గోల్కొండ): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సమాచార విభాగం అధినేత జైరామ్ రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ... Read More


