Tag: Hot News
రక్త దాన శిబిరంలో పాల్గొన్న విజన్ ఇన్ఫ్రా ఎండీ కవిత
హైదరాబాద్ సిటి ఆగస్టు 20 (గోల్కొండ ): రక్త దాతలందరు మరొ ప్రాణానికి ప్రాణ దాతలవుతారని విజన్ ఇన్ఫ్రా ఎండీ చనగాని కవిత అన్నారు .బుధవారం బంజారాహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి ... Read More
ఆలయానికి విల్ చైర్స్ పంపిణీ
యాదాద్రి భువనగిరి ఆగస్టు 20 (గోల్కొండ ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైకుంఠ ద్వారం వద్ద ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య బుధవారం ... Read More
పేదలకు పథకాలు ఫలాలూ అందాలి…జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం .. హైదరాబాద్ ఆగస్టు 20 (గోల్కొండ ):పేదలకు పథకాలు ఫలాలూ అందాలని అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హైదరాబాద్లోని తాజ్ ... Read More
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఇండియా కూటమి ఖరారు చేసింది. తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు చేసింది. జస్టిస్ ... Read More
యూరియా కోసం రైతులకు తప్పని కష్టాలు…
కరీం పేటలో పోలీసు బందో వస్తు నడుమ యూరియా పంపిణీ చేసిన అధికారులు తాడికల్లో ఏడిఏ ,ఏవో సమక్షంలో యూరియా పంపిణీ కరీంనగర్ ఆగస్టు 19 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా శంకరపట్నం వర్షాలు ... Read More
వీణవంకలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
కరీంనగర్ ఆగస్టు 19 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా వీణవంక మండల ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ... Read More
ఆసియా షూటింగ్లో భారత్కు రజతం
కజకిస్థాన్ ఆగస్టు 19 : ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ పిస్టల్ విభాగంలో భారత పురుషుల జట్టు రజత పతకంతో బోణీ చేసింది.ఆసియా షూటింగ్ చాంపియన్షి్ప పిస్టల్ విభాగంలో భారత పురుషుల జట్టు రజత పతకంతో ... Read More
రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు
హైదరాబాద్ ఆగస్టు 19 (గోల్కొండ ) : మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రంజిత్ ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ ... Read More
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల హర్షం …
హైదరాబాద్ ఆగస్టు 19 (గోల్కొండ ): ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి నీతికి నిజాయితీకి ప్రతీక అని పీసీసీ చీఫ్ ... Read More
గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నింటికీ జలకళ
కరీంనగర్ ఆగస్టు 18 (గోల్కొండ ): ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటంతో ఉత్తర తెలంగాణలో వరద కాల్వతో పాటు ... Read More


