Tag: Hot News
హుజురాబాద్ లో క్లౌడ్ బరెస్ట్…గంటలో 20 సెంటీమీటర్ల వర్షం
కరీంనగర్ సెప్టెంబరు 11 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో క్లౌడ్ బరస్ట్ తో గురువారం రాత్రి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.దింతో పట్టణంతో పాటు పల్లెల్లో రోడ్డు లు పుర్తిగా ... Read More
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. కేంద్ర కమిటీ సభ్యుడు మృతి.
రాయపూర్ సెప్టెంబర్ 11 (గోల్కొండ ): ఛత్తీస్గఢ్లో తాజాగా జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లాకు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ మరణించారు. ఆయనపై గతంలో రూ.2 ... Read More
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం.. స్పందించిన రాజ్భవన్
హైదరాబాద్ సెప్టెంబర్ 11 (గోల్కొండ ) :గత కొన్ని గంటలుగా.. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యిందని.. సోషల్ మీడియాలో, ప్రముఖ టీవీ ఛానల్స్లో ప్రచారం అయ్యింది.తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ... Read More
కోయిల్ సాగర్ ప్రాజెక్టులో నిలకడగా నీటిమట్టం
ఆయకట్టుకు కొనసాగుతున్న నీటి సరఫరా దేవరకద్ర, సెప్టెంబర్ 10 (గోల్కొండ): మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రధాన ప్రాజెక్టు అయిన దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ భారీ నీటిపారుదుల ప్రాజెక్టులో బుధవారం నీటిమట్టం నిలకడగా ... Read More
ధర్మారంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
ధర్మారం సెప్టెంబర్ 10 (గోల్కొండ): మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధర్మారం టౌన్ రజక సంఘం ప్రెసిడెంట్ రాము, ఇతర నాయకులు ... Read More
రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకలు
వీణవంక, సెప్టెంబర్ 10(గోల్కొండ):మండలం లోని నర్సింగా పూర్ గ్రామం లో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్థంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పూల మాళలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.భూమికోసం, భుక్తికోసం, ... Read More
అంగన్వాడీ కేంద్రంలో ఆయా లేక అవస్థలు
ధర్మారం సెప్టెంబర్ 10 (గోల్కొండ): మండలంలోని నంది మేడారం గ్రామంలో 5 అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయి. అందులో తెనుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రం-1 లో గత ఐదు సంవత్సరాల నుంచి ఆయా ... Read More
అన్నదాతకు తప్పని యూరియా కష్టాలు …
వీణవంకలో ఉదయాన్నే యూరియా కోసం లైన్ లో నిలపడిన రైతులు వీణవంక సెప్టెంబర్ 10(గోల్కొండ) దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆరుగాలం పండించాల్సిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం యూరియా పంపిణీ చేయలేక రైతులు ... Read More
ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ విజయం…
ఢిల్లీ సెప్టెంబర్ 10 (గోల్కొండ ): ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచి.. భారతదేశ ... Read More
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి ఆలియాజ్ దేవ్ జీ నియమితులయ్యారు.నంబాల కేశవ్ మరణంతో కేంద్ర కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది .అయన స్థానంలో తిరుపతి ... Read More


