Tag: Hot News
కోయిల్ సాగర్ ప్రాజెక్టులో నిలకడగా నీటిమట్టం
ఆయకట్టుకు కొనసాగుతున్న నీటి సరఫరా దేవరకద్ర, సెప్టెంబర్ 10 (గోల్కొండ): మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రధాన ప్రాజెక్టు అయిన దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ భారీ నీటిపారుదుల ప్రాజెక్టులో బుధవారం నీటిమట్టం నిలకడగా ... Read More
ధర్మారంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
ధర్మారం సెప్టెంబర్ 10 (గోల్కొండ): మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధర్మారం టౌన్ రజక సంఘం ప్రెసిడెంట్ రాము, ఇతర నాయకులు ... Read More
రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకలు
వీణవంక, సెప్టెంబర్ 10(గోల్కొండ):మండలం లోని నర్సింగా పూర్ గ్రామం లో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్థంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పూల మాళలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.భూమికోసం, భుక్తికోసం, ... Read More
అంగన్వాడీ కేంద్రంలో ఆయా లేక అవస్థలు
ధర్మారం సెప్టెంబర్ 10 (గోల్కొండ): మండలంలోని నంది మేడారం గ్రామంలో 5 అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయి. అందులో తెనుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రం-1 లో గత ఐదు సంవత్సరాల నుంచి ఆయా ... Read More
అన్నదాతకు తప్పని యూరియా కష్టాలు …
వీణవంకలో ఉదయాన్నే యూరియా కోసం లైన్ లో నిలపడిన రైతులు వీణవంక సెప్టెంబర్ 10(గోల్కొండ) దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆరుగాలం పండించాల్సిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం యూరియా పంపిణీ చేయలేక రైతులు ... Read More
ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ విజయం…
ఢిల్లీ సెప్టెంబర్ 10 (గోల్కొండ ): ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచి.. భారతదేశ ... Read More
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి ఆలియాజ్ దేవ్ జీ నియమితులయ్యారు.నంబాల కేశవ్ మరణంతో కేంద్ర కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది .అయన స్థానంలో తిరుపతి ... Read More
మరాఠాలకు సెప్టెంబర్ 17 నుంచి ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు..
ముంబై సెప్టెంబర్ 09 (గోల్కొండ ): మరాఠా రిజర్వేషన్ల కోటా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరంగే డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలవంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు కానుకగా.. సెప్టెంబర్ 17 నుంచి ... Read More
ఏసీబీ కి పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారిని
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ):ఏసీబీ అధికారులు వరుస దాడులు చేసి రోజు లాంచ గొండులను పట్టుకుంటున్న అధికారుల తీరు మారడం లేదు .హైదరాబాద్ శివారులోని నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిని ... Read More
నేపాల్ ప్రధాని ఓలి రాజీనామా….నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పు
ఖాట్మండ్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని కే పీ శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొంచెం సేపటి క్రితమే ఆయన తన రాజీనామా సమర్పించారు. నేపాల్లో ... Read More


