Tag: Hot News
ఆర్సీబీ ఫ్రాంచైజీకి కొత్త ఓనర్…డీల్ పూర్తైతే అతిపెద్ద ఒప్పందం
ఈ డీల్ పూర్తైతే ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే టారెంట్ గ్రూప్, గుజరాత్ టైటాన్స్లో 67% వాటాను కొనుగోలు చేసిన డీల్ దాదాపు రూ. 7,500 కోట్లుగా ... Read More
పండగపూట కల్తీ మద్యం అమ్మకాల పరేషాన్ …?
జోరుగా బెల్ట్ షాప్ లో జీరో మాల్ దందా ...? గాంధీ జయంతి తో వైన్స్ షాప్ ల మూసివేత ... మామూళ్ల మత్తులో ఎక్సయిజ్ అధికారులు ..? కరీంనగర్ సెప్టెంబర్ 30 (గోల్కొండ ... Read More
ఘనంగా సద్దుల బతుకమ్మవేడుకలు
పాల్గొన్న ఎమ్మెల్యే పాడి-ఎమ్మెల్సీ వెంకట్ వీణవంక, సెప్టెంబర్ 29(గోల్కొండ) మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మ లను మహిళలు పేర్చుకొని తీసుకోని వచ్చి బతుకమ్మ ఘాట్ ల ... Read More
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు..
తెలంగాణ బతుకమ్మ వేడుకకు 2 గిన్నిస్ రికార్డులు దక్కాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి బతుకమ్మ వేడుక నమోదైంది. పది వేల మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ.. పాటలు పాడుతుండగా గిన్నిస్ బుక్ ... Read More
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
హైదరాబాద్ సెప్టెంబర్ 29 (గోల్కొండ ): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ... Read More
భారత్ శ్రీలంక పై సూపర్ విక్టరీ ..
సూపర్ ఓవర్లో శ్రీలంక ఓటమి.. దుబాయ్: ఆసియాకప్ సూపర్-4లో నామమాత్రపు మ్యాచే అయినా భారత్-శ్రీలంక మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే 203 పరుగుల ఛేదనలో లంక ఓపెనర్ నిస్సాంక (58 బంతుల్లో 7 ఫోర్లు, ... Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
42 శాతం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సీట్లు, పదవుల్లో వర్తింపజేస్తున్నట్లు వెల్లడి ఎన్నికలకు లైన్క్లియర్.. సోమవారం షెడ్యూల్! తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. తరువాత 2 దశల్లో గ్రామపంచాయతీలకు నేడు తేలనున్న స్థానాల ... Read More
జలమయంగా పొత్కపల్లి మహా లింగేశ్వర స్వామి ఆలయం.. భక్తుల ఇబ్బంది
ఓదెల సెప్టెంబర్ 26 (గోల్కొండ): ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని భవాని సమేత శ్రీ మహాలింగేశ్వర ఆలయం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయ పరిసరాలు జలమయంగా మారాయి. దీంతో వరద నీరు ... Read More
మద్యం దుకాణాలకు..నేటి నుంచే దరఖాస్తులు..
హైదరాబాద్ సెప్టెంబర్ 26 (గోల్కొండ ): నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 18 వరకు దరఖాస్తులు ఫీజు రూ.3 లక్షలకు పెంపు.. 23న లాటరీతో కేటాయింపు 2025 డిసెంబరు 1 - 2027 నవంబరు ... Read More
ఆసియా కప్ ఫైనల్లో భారత్..
దుబాయ్: వరుస విజయాలతో జోరు మీదున్న భారత్.. ఆసియా కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 75) ధనాధన్ అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. బుధవారం ... Read More


