Category: హైదరాబాద్
అర్చకులు, ఈవోలకు పదొన్నతులు..మంత్రి కృషితో పరిష్కారం
అర్చకులు మెడికల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ హైదరాబాద్ ఆగస్టు 23 (గోల్కొండ ): దేవాదాయ శాఖలో ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆలయాల అర్చకులు, ఈవోలకు మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో దేవాదాయ శాఖ ... Read More
డాక్టరేట్ పట్టా సాధించిన అయేషా నాజ్
హైదరాబాద్ సిటీ ఆగస్టు 22 (గోల్కొండ ); ఉస్మానియా యూనివర్సిటీ 84 వ స్నాతకోత్సవంలో వనస్థలీపురానికి చెందిన అయేషా నాజ్ డాక్టరేట్ పట్టా సాధించారు.యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ,యూనివర్సిటీ వైస్ ... Read More
బాలిక హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు.
హైదరాబాద్ ఆగస్టు 22 (గోల్కొండ ): కూకట్పల్లిలో బాలిక(11 ) హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలిక హత్య చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం నాడు పోలీసులు మీడియాకు ... Read More
బీఆర్ఎస్ పార్టీలో అధిపత్యం కోసం అంతర్గత పోరు తారా స్థాయికి….
హైదరాబాద్ ఆగస్టు 21 (గోల్కొండ ): బీఆర్ఎస్ పార్టీలో అధిపత్యం కోసం జరుగుతున్న అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకొంది. ఇంకా చెప్పాలంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కుమారుడు కేటీఆర్కు కుమార్తె కల్వకుంట్ల కవిత ... Read More
చెల్లెలు కవితకు మరోసారి షాక్ ఇచ్చిన అన్న కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 20 (గోల్కొండ : చెల్లెలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె అన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో ... Read More
రక్త దాన శిబిరంలో పాల్గొన్న విజన్ ఇన్ఫ్రా ఎండీ కవిత
హైదరాబాద్ సిటి ఆగస్టు 20 (గోల్కొండ ): రక్త దాతలందరు మరొ ప్రాణానికి ప్రాణ దాతలవుతారని విజన్ ఇన్ఫ్రా ఎండీ చనగాని కవిత అన్నారు .బుధవారం బంజారాహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి ... Read More
పేదలకు పథకాలు ఫలాలూ అందాలి…జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం .. హైదరాబాద్ ఆగస్టు 20 (గోల్కొండ ):పేదలకు పథకాలు ఫలాలూ అందాలని అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హైదరాబాద్లోని తాజ్ ... Read More
రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు
హైదరాబాద్ ఆగస్టు 19 (గోల్కొండ ) : మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రంజిత్ ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ ... Read More
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల హర్షం …
హైదరాబాద్ ఆగస్టు 19 (గోల్కొండ ): ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి నీతికి నిజాయితీకి ప్రతీక అని పీసీసీ చీఫ్ ... Read More
టీ-ఫైబర్ పనులు పై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్ ఆగస్టు 18 ( గోల్కొండ ): టీ-ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీ ... Read More


