Category: తెలంగాణ
అక్రమ ఇసుక రావాణా పై నిరంతరం నిఘా….
పోతిరెడ్డి పల్లి లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ వీణవంక, సెప్టెంబర్ 20(గోల్కొండ) కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిడ్డిపల్లి గ్రామంలో శనివారం ఉదయం ... Read More
పుట్టిన రోజు పేరుతో ర్యాగింగ్…ప్రైవేట్ పార్ట్స్పై తన్నారు
ఇన్నాళ్లూ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం.. ప్రస్తుతం స్కూళ్లలోకి కూడా పాకింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేయడం సర్వసాధారణమైపోయింది. దీనికితోడు ఇటీవల పుట్టిన రోజు వేడుకల పేరుతోనూ దారుణంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ర్యాగింగ్ ... Read More
కౌశిక్ రెడ్డికి మానసిక స్థితి బాగోలేదు…. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్
ఆరోపణలు కాదు,ఆధారాలు ఏవీ?దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలి. - నిజాయితీ ఉంటే ముగ్గురు ఎంపీల పేర్లు చెప్పాలి,ఆ ముగ్గురు ఎవరు? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఒక్క కమిటీ కూడా ... Read More
తెలంగాణలో ఎయిర్ పోర్టులపై మరో ముందడుగు..
ఢిల్లీ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): ఢిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక ... Read More
మధు యాష్కీ గౌడ్కు అస్వస్థత..
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లోని శ్రీధర్ బాబు ఛాంబర్లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు.వెంటనే అప్రమత్తమైన మంత్రి శ్రీధర్ బాబు ... Read More
మన్యంకొండలో వైభవంగా అగ్నిగుండం
సాంప్రదాయ రీతిలో వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు -భక్తులకు అలంకరణలో దర్శనమిచ్చిన వీరభద్ర స్వామి వారు దేవరకద్ర, సెప్టెంబర్ 16 (గోల్కొండ) మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన దేవాలయమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ... Read More
టిపిసిసి అధ్యక్షుడ్ని కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్
దేవరకద్ర, సెప్టెంబర్ 16 (గోల్కొండ) టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు. మహేష్ కుమార్ గౌడ్ ... Read More
విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు …నగరంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు..
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ... Read More
ఆదివాసీ, గిరిజన సంప్రదాయాల ప్రకారమే ఆలయ అభివృద్ధి: మంత్రి సీతక్క
వరంగల్ సెప్టెంబర్ 15 (గోల్కొండ ): వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ... Read More
బండి సంజయ్పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా…న్యాయపరంగానే ఎదుర్కొంటా..కేంద్ర మంత్రి
న్యాయపరంగానే ఎదుర్కొంటా.. కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందించిన కేంద్ర మంత్రి హైదరాబాద్ సెప్టెంబర్ 15 (గోల్కొండ ): భారాస నేత కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ... Read More


