Category: తెలంగాణ
జలమయంగా పొత్కపల్లి మహా లింగేశ్వర స్వామి ఆలయం.. భక్తుల ఇబ్బంది
ఓదెల సెప్టెంబర్ 26 (గోల్కొండ): ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని భవాని సమేత శ్రీ మహాలింగేశ్వర ఆలయం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయ పరిసరాలు జలమయంగా మారాయి. దీంతో వరద నీరు ... Read More
మద్యం దుకాణాలకు..నేటి నుంచే దరఖాస్తులు..
హైదరాబాద్ సెప్టెంబర్ 26 (గోల్కొండ ): నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 18 వరకు దరఖాస్తులు ఫీజు రూ.3 లక్షలకు పెంపు.. 23న లాటరీతో కేటాయింపు 2025 డిసెంబరు 1 - 2027 నవంబరు ... Read More
గ్రూప్-1 తుది జాబితా విడుదల…
45 మంది డిప్యూటీ కలెక్టర్లు, 115 డీఎస్పీలు సహా.. 562 మందితో జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ హైకోర్టు తీర్పుతో అర్ధరాత్రి వెల్లడించిన కమిషన్ హైదరాబాద్ సెప్టెంబర్ 25 (గోల్కొండ ): గ్రూప్-1 పరీక్షల ... Read More
ప్రజల ఆశీర్వాదం కోసం మళ్ళీ వస్తా….ఎంపీ ఈటల రాజేందర్
బాలవికాస స్వచ్చంద అనాధ పుట్టినరోజు వేడులలో కరీంనగర్ సెప్టెంబర్ 23(గోల్కొండ): కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బాలవికాస స్వచంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అనాథ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల ... Read More
ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
నవరాత్రి ఉత్సవాలు మండలం లో వివిధ గ్రామాలలో ఘనంగా ప్రారంభం ఆయ్యాయి. గ్రామాలలో భక్తులు ఉత్సవాల సందర్బంగా ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి, అమ్మవారి ప్రతిమలను నెలకొల్పి తొలి రోజు ఘనంగా పూజలునిర్వహించారు. నర్సింగాపూర్ ... Read More
నేడు మూసాపేటలో ఉచిత కంటి పరీక్ష శిబిరం
సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం దేవరకద్ర, సెప్టెంబర్ 22 (గోల్కొండ): మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని మూసాపేట లో మంగళవారం బిజెపి పార్టీ ఇన్చార్జి కొండా ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ... Read More
తెలంగాణా లో మొదలైన పూల పండుగ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు..
వీణవంకసెప్టెంబర్ 21(గోల్కొండ): తెలంగాణా కు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు తెలంగాణా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ ప్రముఖ దేవాలయాల్లో ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి.కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం తో పాటు ... Read More
తపోవన్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు….
దేవరకద్ర, సెప్టెంబర్ 21 (గోల్కొండ):మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని దేవరకద్ర మండలం డోకూర్ సమీపంలో ఉన్న తపోవన్ ఉన్నత పాఠశాలలో ఆదివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది పాఠశాలలో ... Read More
బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది…నారాయణ
అండమాన్ నికోబార్ దీవులను అదానీకి అప్పగించారు రేషన్ బియ్యం తినడం లేదని ‘కార్డు’ తొలగింపు సరికాదు పార్టీలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై చర్చిస్తాం హైదరాబాద్ సెప్టెంబర్ 21 (గోల్కొండ ): దేశ యువత ... Read More
మన్యంకొండలో వైభవంగా వెంకటేశ్వర స్వామి తిరుచ్చి సేవ
దేవరకద్ర, సెప్టెంబర్ 20 (గోల్కొండ) మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రధాన దేవాలయమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి వారి తిరుచ్చి సేవా పూజా కార్యక్రమాన్ని ఘనంగా ... Read More


