Category: తెలంగాణ
హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు : ఆది శ్రీనివాస్
హైదరాబాద్ ఆగస్టు 17 :(గోల్కొండ ) కాళేశ్వరం ప్రాజెక్టుపైన మాజీ మంత్రి హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది మీరు కాదా..? అని ... Read More
విష జ్వరాల పుకార్లు నమ్మవద్దు… డాక్టర్ వరుణ
బేతిగల్ ఉచిత వైద్య శిబిరం లో తేలిన జాండిస్ కేసులు 3 మాత్రమే గ్రామస్థులు ఎవరు భయపడవద్దు... వైద్యులు కరీంనగర్ ఆగస్టు 17 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ... Read More
కన్నులుండి చూడలేని కబోధి కౌశిక్ రెడ్డి.. వొడితల ప్రణవ్.
నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు. పలు గ్రామాల్లో మొదలైన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. సంక్షేమం,ఆదర్శవంతమైన పాలన కాంగ్రెస్ విధానం. కరీంనగర్ ఆగస్టు 17 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ... Read More
దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెడుతుంది ….ఎంపీ ఈటల రాజేందర్
ఓట్లకోసం, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశభద్రతనే పణంగా పెడుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విలేకర్లతో మాట్లాడారు. ... Read More
చిరంజీవి కార్మికులతో మాట్లాడతా అన్నారు…నిర్మాత సి కళ్యాణ్
హైదరాబాద్ ఆగస్టు 17 : ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె కారణంగా గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పలు సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. పలు సార్లు తెలుగు సినిమా ... Read More
కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్
కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేడుకల నిర్వాహకులు ఎంపీ ని ఘనంగా సన్మానించారు.ఇటీవల ... Read More
ప్రజాయ్ నివాస్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు..
హైదరాబాద్ సిటీ ఆగస్టు 16 (గోల్కొండ ):.కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ ప్రజాయ్ నివాస్ ఫేజ్ 2 లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు .సెంట్రల్ కమిటీ కల్చరర్ సెక్రటరీ శ్రావణ్ గౌడ్ ... Read More
శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న… వొడితల ప్రణవ్
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కృష్ణుడిని కోరుకుంటున్నానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ... Read More
కొత్తపేట డివిజన్ ఉపాధ్యక్షునిగా ర్యాక శ్రీనివాస్
హైదరాబాద్ సిటీ ఆగస్టు 16 (గోల్కొండ ): ఎల్బీ నగర్ కొత్తపేట డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షునిగా ర్యాక శ్రీనివాస్ ను నియమిస్తూ డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.శనివారం నియామక ... Read More
గాయత్రీ పంపును సందర్శించిన మాజీ ఎంపీ
కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ప్రతినిధి ): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రీ పంపులను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు శనివారం ... Read More


