Category: తెలంగాణ
క్రెడయి చాప్టర్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టి గణపతులే ముద్దు మంచిర్యాల ఆగస్టు 27 (గోల్కొండ ):మంచిర్యాల పట్టణంలో క్రెడయి చాప్టర్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ బిల్డర్ అసోసియేషన్ చేశారు. ఈ సందర్భంగా క్రెడయి ... Read More
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేసిన నాయకులు
మంచిర్యాల ఆగస్టు 27 (గోల్కొండ ):మంచిర్యాలలోని ఐబి చౌరస్తాలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు బీసీ వెల్ఫేర్ అధికారి పురుషోత్తం నాయక్, వెంకటేశం, కుమ్మర సంఘం ... Read More
అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ,ఆగస్టు 27 (గోల్కొండ ప్రతినిధి):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను బుధవారం బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సందర్శించారు . బెల్లంపల్లి పట్టణంలోని ... Read More
బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా , ఆగస్టు 27 (గోల్కొండ ప్రతినిధి):బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్వయంగా వినాయకుడిని ప్రతిష్టించి పూజలు ... Read More
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశ్ భక్తులకు దర్శనం
ఖైరతాబాద్ బడా గణేశ్ క్యూ లైన్లో గర్భిణి ప్రసవం..హైదరాబాద్ ఆగస్టు 27 (గోల్కొండ ) ఖైరతాబాద్ గణేశ్ 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు ... Read More
భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు..
హైదరాబాద్, ఆగస్టు 27 (గోల్కొండ ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాలపై తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో ... Read More
ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు…ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన... పెద్దపల్లి ఆగస్టు 27 (గోల్కొండ ): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలో బుధవారం రోజున సి.సి రోడ్డు, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం ₹30 ... Read More
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓట్ చోరీ నిరహారదీక్షకు సంఘీభావం తెలిపిన ప్రణవ్.
దేశంలో ఓట్ చోరీ జరిగిందనీ రాహుల్ గాంధీ నిరూపించారు. ప్రధాన కూడలిలో ఓటు చోరీ నిరసన ద్వారా ప్రజలకు మరింత అవగాహన. కరీంనగర్ఆ,గస్టు 25 (గోల్కొండ ):కరీంనగర్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన ... Read More
ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం..
హైదరాబాద్, ఆగస్టు 25 (గోల్కొండ ): తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ... Read More
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
కరీంనగర్ ఆగస్టు 23 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు.పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని కేషవపట్నం పోలీసులకు అప్పగించారు. వారి ... Read More


