Category: తెలంగాణ
విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారు
మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఉప్పలయ్య విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారని, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సన్నితంగా మెలిగి ఎవరినీ నొప్పించకుండా ఒప్పించే మంచితనం మసూద్ అలీ సొంతమని మాజీ ... Read More
వందే భారత్ రైలు నిలుపుదలపై సంబరాలు
ఎంపీ గడ్డం వంశి ఘనతే - మాజీ కౌన్సిలర్ హరికృష్ణ మంచిర్యాల: వందే భారత్ రైలు నిలుపుదలపై శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశి అభిమానులు సంబరాలు ... Read More
మీ కపట నాటకాలు ఆపండి..బిఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల ధ్వజం
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ):తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు యూరియా కొరతపై చేస్తున్న ఆందోళనలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖండించారు. ఇదంతా కపట నాటకమని మండిపడ్డారు. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం ... Read More
సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ): స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ ... Read More
బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం…
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ): తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ ... Read More
యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు
వీణవంక, ఆగస్ట్ 30(గోల్కొండ) మండలంలో రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు.శనివారం రోజు మండల కేంద్రం లోని ఓ ప్రయివేటు ఎరువుల దుకాణం వద్ద కు రెండు వందల యూరియా బస్తాలు వచ్చాయనే ... Read More
గణపతి నిమర్జనానికి పకడ్బంది ఏర్పాటు….ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ..
పెద్దపల్లి ఆగస్టు 30 (గోల్కొండ ): ఎంతో నిష్టతో నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుని నిరమర్జనానికి పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద తగు ఏర్పాట్లను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ... Read More
గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ ఆగస్టు 29 (గోల్కొండ ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములవాగు ఉదృతంగా ప్రవహించడంతో వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గంగమ్మ తల్లికి చీర ... Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపి సత్తా చాటాలే …రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి
వీణవంక, ఆగస్టు 29 (గోల్కొండ):స్థానిక సంస్థ ఎన్నికలలో లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలవాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి అన్నారు .భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు ... Read More
విద్యా శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ ఆగస్టు 29 (గోల్కొండ ): పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన విద్యా బోధన, బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ... Read More


