Category: తెలంగాణ
కోయిల్ సాగర్ ప్రాజెక్టులో నిలకడగా నీటిమట్టం
ఆయకట్టుకు కొనసాగుతున్న నీటి సరఫరా దేవరకద్ర, సెప్టెంబర్ 10 (గోల్కొండ): మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రధాన ప్రాజెక్టు అయిన దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ భారీ నీటిపారుదుల ప్రాజెక్టులో బుధవారం నీటిమట్టం నిలకడగా ... Read More
ధర్మారంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
ధర్మారం సెప్టెంబర్ 10 (గోల్కొండ): మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధర్మారం టౌన్ రజక సంఘం ప్రెసిడెంట్ రాము, ఇతర నాయకులు ... Read More
రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకలు
వీణవంక, సెప్టెంబర్ 10(గోల్కొండ):మండలం లోని నర్సింగా పూర్ గ్రామం లో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్థంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పూల మాళలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.భూమికోసం, భుక్తికోసం, ... Read More
అంగన్వాడీ కేంద్రంలో ఆయా లేక అవస్థలు
ధర్మారం సెప్టెంబర్ 10 (గోల్కొండ): మండలంలోని నంది మేడారం గ్రామంలో 5 అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయి. అందులో తెనుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రం-1 లో గత ఐదు సంవత్సరాల నుంచి ఆయా ... Read More
అన్నదాతకు తప్పని యూరియా కష్టాలు …
వీణవంకలో ఉదయాన్నే యూరియా కోసం లైన్ లో నిలపడిన రైతులు వీణవంక సెప్టెంబర్ 10(గోల్కొండ) దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆరుగాలం పండించాల్సిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం యూరియా పంపిణీ చేయలేక రైతులు ... Read More
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి ఆలియాజ్ దేవ్ జీ నియమితులయ్యారు.నంబాల కేశవ్ మరణంతో కేంద్ర కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది .అయన స్థానంలో తిరుపతి ... Read More
ఏసీబీ కి పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారిని
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ):ఏసీబీ అధికారులు వరుస దాడులు చేసి రోజు లాంచ గొండులను పట్టుకుంటున్న అధికారుల తీరు మారడం లేదు .హైదరాబాద్ శివారులోని నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిని ... Read More
యూరియా కోసం బారులు తీరిన రైతులు…
ధర్మారం, సెప్టెంబర్ 09 (గోల్కొండ) మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నంది మేడారం గోడౌన్ వద్ద మంగళవారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. మండలంలో వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు ... Read More
ఉపరాష్ట్రపతి గా తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలి ..జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): ఉపరాష్ట్రపతి ఎన్నికపై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి ... Read More
శాంతియుతంగా వినాయక నిమజ్జనాలు.. సీఎం రేవంత్ హర్షం
హైదరాబాద్ సెప్టెంబర్ 07 (గోల్కొండ ): హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ... Read More


