Category: హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
హైదరాబాద్ సెప్టెంబర్ 29 (గోల్కొండ ): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ... Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
42 శాతం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సీట్లు, పదవుల్లో వర్తింపజేస్తున్నట్లు వెల్లడి ఎన్నికలకు లైన్క్లియర్.. సోమవారం షెడ్యూల్! తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. తరువాత 2 దశల్లో గ్రామపంచాయతీలకు నేడు తేలనున్న స్థానాల ... Read More
మద్యం దుకాణాలకు..నేటి నుంచే దరఖాస్తులు..
హైదరాబాద్ సెప్టెంబర్ 26 (గోల్కొండ ): నోటిఫికేషన్ విడుదల.. అక్టోబరు 18 వరకు దరఖాస్తులు ఫీజు రూ.3 లక్షలకు పెంపు.. 23న లాటరీతో కేటాయింపు 2025 డిసెంబరు 1 - 2027 నవంబరు ... Read More
గ్రూప్-1 తుది జాబితా విడుదల…
45 మంది డిప్యూటీ కలెక్టర్లు, 115 డీఎస్పీలు సహా.. 562 మందితో జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ హైకోర్టు తీర్పుతో అర్ధరాత్రి వెల్లడించిన కమిషన్ హైదరాబాద్ సెప్టెంబర్ 25 (గోల్కొండ ): గ్రూప్-1 పరీక్షల ... Read More
బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది…నారాయణ
అండమాన్ నికోబార్ దీవులను అదానీకి అప్పగించారు రేషన్ బియ్యం తినడం లేదని ‘కార్డు’ తొలగింపు సరికాదు పార్టీలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై చర్చిస్తాం హైదరాబాద్ సెప్టెంబర్ 21 (గోల్కొండ ): దేశ యువత ... Read More
పుట్టిన రోజు పేరుతో ర్యాగింగ్…ప్రైవేట్ పార్ట్స్పై తన్నారు
ఇన్నాళ్లూ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం.. ప్రస్తుతం స్కూళ్లలోకి కూడా పాకింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేయడం సర్వసాధారణమైపోయింది. దీనికితోడు ఇటీవల పుట్టిన రోజు వేడుకల పేరుతోనూ దారుణంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ర్యాగింగ్ ... Read More
మధు యాష్కీ గౌడ్కు అస్వస్థత..
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లోని శ్రీధర్ బాబు ఛాంబర్లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు.వెంటనే అప్రమత్తమైన మంత్రి శ్రీధర్ బాబు ... Read More
విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు …నగరంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు..
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ... Read More
బండి సంజయ్పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా…న్యాయపరంగానే ఎదుర్కొంటా..కేంద్ర మంత్రి
న్యాయపరంగానే ఎదుర్కొంటా.. కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందించిన కేంద్ర మంత్రి హైదరాబాద్ సెప్టెంబర్ 15 (గోల్కొండ ): భారాస నేత కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ... Read More
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ సెప్టెంబర్ 14 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై ప్రభావం చూపిస్తోందని పార్టీ అగ్రనేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ... Read More


