Category: కరీంనగర్
చల్లూరులో కేంద్ర బలగాల కవాతు
కరీంనగర్ ఆగస్టు 23( గోల్కొండ ). కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు రానున్న గణేష్ నవరాత్రులు, దుర్గ మాత నవరాత్రులు, ... Read More
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
కరీంనగర్ ఆగస్టు 22 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజక వర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.జమ్మికుంట మండల పరిధిలోని తనుగుల,బిజిగిరి షరీఫ్ గ్రామాల ... Read More
యూరియా కోసం రైతులకు తప్పని కష్టాలు…
కరీం పేటలో పోలీసు బందో వస్తు నడుమ యూరియా పంపిణీ చేసిన అధికారులు తాడికల్లో ఏడిఏ ,ఏవో సమక్షంలో యూరియా పంపిణీ కరీంనగర్ ఆగస్టు 19 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా శంకరపట్నం వర్షాలు ... Read More
వీణవంకలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
కరీంనగర్ ఆగస్టు 19 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా వీణవంక మండల ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ... Read More
గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నింటికీ జలకళ
కరీంనగర్ ఆగస్టు 18 (గోల్కొండ ): ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటంతో ఉత్తర తెలంగాణలో వరద కాల్వతో పాటు ... Read More
విష జ్వరాల పుకార్లు నమ్మవద్దు… డాక్టర్ వరుణ
బేతిగల్ ఉచిత వైద్య శిబిరం లో తేలిన జాండిస్ కేసులు 3 మాత్రమే గ్రామస్థులు ఎవరు భయపడవద్దు... వైద్యులు కరీంనగర్ ఆగస్టు 17 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ... Read More
కన్నులుండి చూడలేని కబోధి కౌశిక్ రెడ్డి.. వొడితల ప్రణవ్.
నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు. పలు గ్రామాల్లో మొదలైన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. సంక్షేమం,ఆదర్శవంతమైన పాలన కాంగ్రెస్ విధానం. కరీంనగర్ ఆగస్టు 17 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ... Read More
దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెడుతుంది ….ఎంపీ ఈటల రాజేందర్
ఓట్లకోసం, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశభద్రతనే పణంగా పెడుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విలేకర్లతో మాట్లాడారు. ... Read More
కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్
కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేడుకల నిర్వాహకులు ఎంపీ ని ఘనంగా సన్మానించారు.ఇటీవల ... Read More
శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న… వొడితల ప్రణవ్
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కృష్ణుడిని కోరుకుంటున్నానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ... Read More


