Category: రాజకీయం
చెల్లెలు కవితకు మరోసారి షాక్ ఇచ్చిన అన్న కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 20 (గోల్కొండ : చెల్లెలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె అన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో ... Read More
ఆలయానికి విల్ చైర్స్ పంపిణీ
యాదాద్రి భువనగిరి ఆగస్టు 20 (గోల్కొండ ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైకుంఠ ద్వారం వద్ద ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య బుధవారం ... Read More
పేదలకు పథకాలు ఫలాలూ అందాలి…జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం .. హైదరాబాద్ ఆగస్టు 20 (గోల్కొండ ):పేదలకు పథకాలు ఫలాలూ అందాలని అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హైదరాబాద్లోని తాజ్ ... Read More
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఇండియా కూటమి ఖరారు చేసింది. తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు చేసింది. జస్టిస్ ... Read More
రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు
హైదరాబాద్ ఆగస్టు 19 (గోల్కొండ ) : మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రంజిత్ ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ ... Read More
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల హర్షం …
హైదరాబాద్ ఆగస్టు 19 (గోల్కొండ ): ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి నీతికి నిజాయితీకి ప్రతీక అని పీసీసీ చీఫ్ ... Read More
ప్రశ్నలు అడిగితే ఎదురుదాడి.. ఈసీపై విపక్షాలు మండిపాటు
డిల్లీ ఆగస్టు 18 (గోల్కొండ ): రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ ... Read More
టీ-ఫైబర్ పనులు పై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్ ఆగస్టు 18 ( గోల్కొండ ): టీ-ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీ ... Read More
బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గము
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉద్గాటించారు. బహుజనులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ... Read More
కేంద్రమంత్రులు బీజేపీ ఎంపీ లు యూరియా అందించడంలో విఫలం .
హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ): తెలంగాణకు యూరియా అందించడంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీ లు విఫలమయ్యారని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు అన్నారు . హైదరాబాద్ లోని అసెంబ్లీ ... Read More


