Category: రాజకీయం
సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ): స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ ... Read More
బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం…
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ): తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ ... Read More
గణపతి నిమర్జనానికి పకడ్బంది ఏర్పాటు….ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ..
పెద్దపల్లి ఆగస్టు 30 (గోల్కొండ ): ఎంతో నిష్టతో నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుని నిరమర్జనానికి పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద తగు ఏర్పాట్లను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ... Read More
గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ ఆగస్టు 29 (గోల్కొండ ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములవాగు ఉదృతంగా ప్రవహించడంతో వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గంగమ్మ తల్లికి చీర ... Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపి సత్తా చాటాలే …రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి
వీణవంక, ఆగస్టు 29 (గోల్కొండ):స్థానిక సంస్థ ఎన్నికలలో లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలవాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి అన్నారు .భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు ... Read More
విద్యా శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ ఆగస్టు 29 (గోల్కొండ ): పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన విద్యా బోధన, బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ... Read More
కల్తీ పేరుతో కళ్ళు దుకాణాలను మూసివేయద్దు
జనగామ జిల్లా కు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి పెండింగ్లోఉన్న ఎక్స్ గ్రేసియా విడుదల చెయ్యాలే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హైదరాబాద్, ... Read More
నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు..మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
నెల్లూరు ఆగస్టు 28 (గోల్కొండ ):నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వాక్యాలు చేశారు. గోదావరి, కృష్ణ, పెన్న నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ... Read More
తుది దశకు బీసీ రిజర్వేషన్ల బిల్లు.
హైదరాబాద్ ఆగస్టు 28 (గోల్కొండ ):స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ... Read More
మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్ ఆగస్టు 27 (గోల్కొండ ): హైదరాబాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు . ... Read More


