Category: రాజకీయం
నేపాల్ ప్రధాని ఓలి రాజీనామా….నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పు
ఖాట్మండ్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని కే పీ శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొంచెం సేపటి క్రితమే ఆయన తన రాజీనామా సమర్పించారు. నేపాల్లో ... Read More
ఉపరాష్ట్రపతి గా తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలి ..జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ): ఉపరాష్ట్రపతి ఎన్నికపై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి ... Read More
శాంతియుతంగా వినాయక నిమజ్జనాలు.. సీఎం రేవంత్ హర్షం
హైదరాబాద్ సెప్టెంబర్ 07 (గోల్కొండ ): హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ... Read More
అన్న, నాన్నా.. వాళ్లతో జాగ్రత్త: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా.. హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, కేటీఆర్ యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారు హరీష్రావు, సంతోష్రావు లు కెసిఆర్ ను కామారెడ్డి లో ఓడించారు పార్టీని ... Read More
కవిత సంచలన కామెంట్స్..
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (గోల్కొండ ): కవిత మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పదవికి ,బిఆర్ ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత హరీష్రావు టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించి మరీ తీవ్ర ... Read More
కాళేశ్వరం కూలింది, బీఆర్ఎస్ కూలింది. ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్ సెప్టెంబర్ 02 (గోల్కొండ ): పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీబీఐకి ఆ ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలని ఎంపీ ... Read More
బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కవిత బహిష్కరణ
హైదరాబాద్ సెప్టెంబర్ 02 (గోల్కొండ ) బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్కు ... Read More
వీణవంక లో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ధర్నా
వీణవంక, సెప్టెంబర్ 02(గోల్కొండ) మాజీ సీఎం కెసిఆర్ మీద కావాలని కుట్రపూరితంగా కేసులలో ఇరికిస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీణవంక మండల కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంట -కరీంనగర్ ప్రధాన రహదారి ... Read More
అవినీతి జరిగిందని ఒప్పుకున్న కవిత: కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ): కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు. దీనిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకుంది. ... Read More
ఈసీపై త్వరలో పెద్ద బాంబు పేలుస్తా….రాహుల్ గాంధీ
పాట్నా సెప్టెంబర్ 01 (గోల్కొండ ): ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ... Read More


