Category: రాజకీయం
ఇండియన్ జర్నలిస్ట్తో ట్రంప్ దురుసు ప్రవర్తన?
వాషింగ్టన్ సెప్టెంబరు 21 (గోల్కొండ ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం సంతకం చేశారు. ... Read More
బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది…నారాయణ
అండమాన్ నికోబార్ దీవులను అదానీకి అప్పగించారు రేషన్ బియ్యం తినడం లేదని ‘కార్డు’ తొలగింపు సరికాదు పార్టీలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై చర్చిస్తాం హైదరాబాద్ సెప్టెంబర్ 21 (గోల్కొండ ): దేశ యువత ... Read More
కౌశిక్ రెడ్డికి మానసిక స్థితి బాగోలేదు…. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్
ఆరోపణలు కాదు,ఆధారాలు ఏవీ?దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలి. - నిజాయితీ ఉంటే ముగ్గురు ఎంపీల పేర్లు చెప్పాలి,ఆ ముగ్గురు ఎవరు? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఒక్క కమిటీ కూడా ... Read More
బిహార్ ఎన్నికలు.. రాహుల్ మరో సంచలన నిర్ణయం
ఢిల్లీ సెప్టెంబరు 17 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అధికారం చేపడితే.. ఢిల్లీ పీఠాన్ని సులువుగా హస్తగతం చేసుకోవచ్చనే ఒక ప్రచారం చాలా కాలంగా ఉంది. మరి కొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీ ... Read More
రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు..
బెంగళూర్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి. రాజకీయాలలోకి ... Read More
మధు యాష్కీ గౌడ్కు అస్వస్థత..
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లోని శ్రీధర్ బాబు ఛాంబర్లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు.వెంటనే అప్రమత్తమైన మంత్రి శ్రీధర్ బాబు ... Read More
అభివృద్ధికి శాంతి కీలకమని, మీ పిల్లల అభివృద్ధి కోసం శాంతి మార్గంలో పయనించాలి..నరేంద్ర మోదీ….
ఇంపాల్ సెప్టెంబర్ 13 (గోల్కొండ ): భారతదేశ ప్రగతికి మణిపూర్ కీలక స్తంభమని, ధైర్యవంతులు, దృఢసంకల్పానికి ప్రతీక ఈనేల అని అభివృద్ధికి శాంతి కీలకమని, మీ పిల్లల అభివృద్ధి కోసం శాంతి మార్గంలో పయనించాలని ... Read More
వసూళ్లకు పాల్పడే చరిత్ర కౌశిక్ రెడ్డిది-వొడితల ప్రణవ్
బీఆర్ఎస్ ది స్కాం ల ప్రభుత్వం అయితే,కాంగ్రెస్ ది ప్రజా ప్రభుత్వం కౌశిక్ రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే.. కరీంనగర్ సెప్టెంబర్ 12 (గోల్కొండ ):వసూళ్లకు పాల్పడే చరిత్ర ... Read More
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం.. స్పందించిన రాజ్భవన్
హైదరాబాద్ సెప్టెంబర్ 11 (గోల్కొండ ) :గత కొన్ని గంటలుగా.. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యిందని.. సోషల్ మీడియాలో, ప్రముఖ టీవీ ఛానల్స్లో ప్రచారం అయ్యింది.తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ... Read More
మరాఠాలకు సెప్టెంబర్ 17 నుంచి ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు..
ముంబై సెప్టెంబర్ 09 (గోల్కొండ ): మరాఠా రిజర్వేషన్ల కోటా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరంగే డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలవంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు కానుకగా.. సెప్టెంబర్ 17 నుంచి ... Read More


