Category: రాజకీయం
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
ఢిల్లీ ఆగస్టు 13 (గోల్కొండ ) : సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు సంచలన ... Read More
అపత్కరకాలంలో ప్రజలకు అండగా ఉండండి…. కాంగ్రెస్ క్యాడర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ ): అపత్కకాలంలో ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డి ... Read More
బీజేపీలో చేరాలనుకునే నాయకులారా జర జాగ్రత్త ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ ) ‘బీజేపీలో చేరాలనుకునే నాయకులారా.. ఒకసారి ఆలోచించుకోండి, జర జాగ్రత్త’అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. ‘బీజేపీలో చేరిన తరువాత మీ ... Read More
హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి):భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు బుధవారం కొంపల్లిలో నిర్వహించిన హర్ గర్ తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ... Read More
గుక్కెడు నీళ్లకు పుట్టెడు కష్టాలు..
చింతకుంట గిరిజన గ్రామ ప్రజల గొంతు తడిపేదెవరు భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 12 (గోల్కొండ ) ఇంత అధునాతన యుగంలోకూడా త్రాగు నీరు కోసం వాగులు వంకల్లోని సెలిమల పై ఆధార పడుతున్నారు అంటే ... Read More
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది… మంత్రి నారాలోకేష్
అమరావతి ఆగస్టు 12 (గోల్కొండ ప్రతినిధి )పులివెందులలో 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది! ... Read More
నాయకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
ప్రజాపాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు పెద్దపల్లి ఆగస్టు 12 ( గోల్కొండ ప్రతినిధి ): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి, పాత మడిపల్లి, ఆశన్నపల్లి, పెగడపల్లి గ్రామాల్లో మంగళవారం రోజున సీసీ రోడ్లు, ... Read More
మెరుగైన రవాణా సదుపాయాలతోనే గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి ఆగస్టు 11 (గోల్కొండ ప్రతినిధి ): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలోని రాజీవ్ నగర్ నుండి కాల్వ శ్రీరాంపూర్ రహదారి వరకు రూ.1 కోటి 50 లక్షల సీఆర్ఆర్ గ్రాంట్ ... Read More
యూరియా కోసం రైతుల ధర్నా రాస్తారోకో
కరీంనగర్ ఆగష్టు 11 (గోల్కొండ ప్రతినిధి ): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ ప్రాథమిక సహకార సంఘము గోదాం వద్ద యూరియా కోసం రైతులు కరీంనగర్ జమ్మికుంట రహదారి పై ధర్నా రాస్తారోకో ... Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించండి. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
పెద్దపల్లి ఆగస్టు 10 (గోల్కొండ ప్రతినిధి ) :పెద్దపల్లి మండలం అప్పన్నపేట, బొంపల్లి, మేరపల్లి గ్రామాల్లో ఆదివారం రూ.1 కోటి 10 లక్షల నిధులతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, వివిధ అభివృద్ధి పనులకు పెద్దపల్లి ... Read More


