Category: రాజకీయం
ఆపరేషన్ సిందూర్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్….జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఢిల్లీ : దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరి కాసేపట్లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు . అంతకుముందు త్రివిధ దళాల నుంచి ... Read More
ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరైన ప్రణవ్..
హుజురాబాద్ నియోజకవర్గంలోనే మొట్ట మొదటి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం కరీంనగర్ ఆగస్టు 14 (గోల్కొండ ): పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వెళ్లివిరుస్తుందని,కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ... Read More
భారీ వర్షాలు…. ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి…
తెనాలి ఆగస్టు 14 (గోల్కొండ ): తెనాలి నియోజిక వర్గంలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పర్యటించారు. నీట మునిగిపోయిన ... Read More
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ…ఎస్ పి
లక్నో, ఆగస్ట్ 14 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గురువారం చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజ వాదీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యల కారణంగా ... Read More
పులివెందులలో టీడీపీ ఘన విజయం…సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు
కడప ఆగస్టు 14 (గోల్కొండ ): పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘనవిజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ... Read More
భూములకు భూదార్ నెంబర్ల కేటాహింపునకు ప్రణాళికలు రూపొందించాలి…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్వర్క్ ): రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ సదస్సుల్లో ... Read More
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
ఢిల్లీ ఆగస్టు 13 (గోల్కొండ ) : సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు సంచలన ... Read More
అపత్కరకాలంలో ప్రజలకు అండగా ఉండండి…. కాంగ్రెస్ క్యాడర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ ): అపత్కకాలంలో ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డి ... Read More
బీజేపీలో చేరాలనుకునే నాయకులారా జర జాగ్రత్త ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ ) ‘బీజేపీలో చేరాలనుకునే నాయకులారా.. ఒకసారి ఆలోచించుకోండి, జర జాగ్రత్త’అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. ‘బీజేపీలో చేరిన తరువాత మీ ... Read More
హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి):భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు బుధవారం కొంపల్లిలో నిర్వహించిన హర్ గర్ తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ... Read More


