Category: రాజకీయం

ఆపరేషన్‌ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్‌….జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
జాతీయం, తాజా వార్తలు

ఆపరేషన్‌ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్‌….జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Golkonda Telugu Daily- August 15, 2025

ఢిల్లీ : దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరి కాసేపట్లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు . అంతకుముందు త్రివిధ దళాల నుంచి ... Read More

ఇందిరమ్మ ఇండ్ల  గృహ ప్రవేశానికి హాజరైన ప్రణవ్..
తాజా వార్తలు, కరీంనగర్

ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరైన ప్రణవ్..

Golkonda Telugu Daily- August 14, 2025

హుజురాబాద్ నియోజకవర్గంలోనే మొట్ట మొదటి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం కరీంనగర్ ఆగస్టు 14 (గోల్కొండ ): పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వెళ్లివిరుస్తుందని,కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ... Read More

భారీ వర్షాలు…. ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి…
అంధ్రప్రదేశ్, తాజా వార్తలు

భారీ వర్షాలు…. ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి…

Golkonda Telugu Daily- August 14, 2025

తెనాలి ఆగస్టు 14 (గోల్కొండ ): తెనాలి నియోజిక వర్గంలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పర్యటించారు. నీట మునిగిపోయిన ... Read More

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ…ఎస్ పి
జాతీయం, తాజా వార్తలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ…ఎస్ పి

Golkonda Telugu Daily- August 14, 2025

లక్నో, ఆగస్ట్ 14 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గురువారం చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజ వాదీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యల కారణంగా ... Read More

పులివెందులలో టీడీపీ ఘన విజయం…సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు
అంధ్రప్రదేశ్, తాజా వార్తలు

పులివెందులలో టీడీపీ ఘన విజయం…సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు

Golkonda Telugu Daily- August 14, 2025

కడప ఆగస్టు 14 (గోల్కొండ ): పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘనవిజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ... Read More

భూములకు భూదార్ నెంబర్ల కేటాహింపునకు ప్రణాళికలు రూపొందించాలి…ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి
జాతీయం, తాజా వార్తలు

భూములకు భూదార్ నెంబర్ల కేటాహింపునకు ప్రణాళికలు రూపొందించాలి…ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

Golkonda Telugu Daily- August 13, 2025

హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్వర్క్ ): రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ స‌ద‌స్సుల్లో ... Read More

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
జాతీయం, తాజా వార్తలు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు

Golkonda Telugu Daily- August 13, 2025

ఢిల్లీ ఆగస్టు 13 (గోల్కొండ ) : సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు సంచలన ... Read More

అపత్కరకాలంలో ప్రజలకు అండగా ఉండండి…. కాంగ్రెస్ క్యాడర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు
తాజా వార్తలు, తెలంగాణ

అపత్కరకాలంలో ప్రజలకు అండగా ఉండండి…. కాంగ్రెస్ క్యాడర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు

Golkonda Telugu Daily- August 13, 2025

హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ ): అపత్కకాలంలో ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డి ... Read More

బీజేపీలో చేరాలనుకునే నాయకులారా  జర జాగ్రత్త ఎమ్మెల్యే రాజాసింగ్‌
తాజా వార్తలు, తెలంగాణ

బీజేపీలో చేరాలనుకునే నాయకులారా జర జాగ్రత్త ఎమ్మెల్యే రాజాసింగ్‌

Golkonda Telugu Daily- August 13, 2025

హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ ) ‘బీజేపీలో చేరాలనుకునే నాయకులారా.. ఒకసారి ఆలోచించుకోండి, జర జాగ్రత్త’అంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వీడియో విడుదల చేశారు. ‘బీజేపీలో చేరిన తరువాత మీ ... Read More

హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ
తాజా వార్తలు, తెలంగాణ

హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ

Golkonda Telugu Daily- August 13, 2025

హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి):భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు బుధవారం కొంపల్లిలో నిర్వహించిన హర్ గర్ తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ... Read More

error: Content is protected !!