Category: రాజకీయం
ఘనంగా వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు…
నియోజకవర్గ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు. కరీంనగర్ ఆగస్టు 15 (గోల్కొండ ):హుజురాబాద్ నియోజిక వర్గ ఇంచార్జ్ ప్రజా సంక్షేమం ఆకాంక్షించి రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలో,ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ... Read More
మంచిర్యాల లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మంచిర్యాలఆగస్టు 15 ( గోల్కొండ) మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ... Read More
కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటా తేల్చాలి….మంత్రి శ్రీధర్ బాబు
యూరియా కొరతకు కేంద్రమే కారణం... కరీంనగర్ ఆగస్టు 15 (గోల్కొండ ప్రతినిధి ) కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు 79 వ స్వాతంత్య్ర ... Read More
సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలి: సీఎం రేవంత్
దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదు హైదరాబాద్ ఆగస్టు 15 (గోల్కొండ ): స్వాతంత్ర్య పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని అహింసా ... Read More
ఆపరేషన్ సిందూర్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్….జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఢిల్లీ : దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరి కాసేపట్లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు . అంతకుముందు త్రివిధ దళాల నుంచి ... Read More
ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరైన ప్రణవ్..
హుజురాబాద్ నియోజకవర్గంలోనే మొట్ట మొదటి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం కరీంనగర్ ఆగస్టు 14 (గోల్కొండ ): పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వెళ్లివిరుస్తుందని,కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ... Read More
భారీ వర్షాలు…. ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి…
తెనాలి ఆగస్టు 14 (గోల్కొండ ): తెనాలి నియోజిక వర్గంలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పర్యటించారు. నీట మునిగిపోయిన ... Read More
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ…ఎస్ పి
లక్నో, ఆగస్ట్ 14 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గురువారం చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజ వాదీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యల కారణంగా ... Read More
పులివెందులలో టీడీపీ ఘన విజయం…సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు
కడప ఆగస్టు 14 (గోల్కొండ ): పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘనవిజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ... Read More
భూములకు భూదార్ నెంబర్ల కేటాహింపునకు ప్రణాళికలు రూపొందించాలి…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్వర్క్ ): రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ సదస్సుల్లో ... Read More


